News

Newsvideos

శ్రీ యోగి ఆదిత్యనాథ్ తో ముఖా ముఖి ప్రత్యక్ష ప్రసారం.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కరోనాతో తమ రాష్ట్రం చేసిన పోరాట అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. వారి అనుభవాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. https://youtu.be/yFhY8XK-qvQ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్...
News

వెంకన్న భూములు వేలానికి

తమిళనాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని స్థిరాస్తులను విక్రయించేందుకు తితిదే నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి తితిదే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో...
News

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కి డబ్ల్యూహెచ్‌వో కీలక పదవి

శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైద్యరంగంలో నిపుణులైన 34 మంది ఆ బోర్డులో సభ్యులుగా ఉంటారు. జపాన్‌కు చెందిన డాక్టర్ హిరొకి నకతాని నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న...
News

పాక్ లో కుప్పకూలిన విమానం

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మలీర్‌లోని ఓ మోడల్‌ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పాకిస్థాన్‌ ఎయిర్‌ పోర్టు...
News

అయోధ్యలో బయటపడ్డ పురాతన వస్తువులు

అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టనున్న స్థలానికి సమీపంలో శివలింగం, దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కి ఉన్న ధ్వజాలు తాజాగా బయటపడ్డాయి. ఆలయ నిర్మాణం కోసం వ్యర్థాలను తొలగించి, భూమిని చదును చేస్తుండగా అవి వెలుగుచూశాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన...
ArticlesNews

బ్రిటన్ మనకు మిత్ర దేశమేనా?

“విభజించు పాలించు” అన్న సూత్రాన్ని అనుసరించి రెండు వందల ఏళ్లు భారతీయులను బానిసలుగా చేసుకొని పాలించిన ఇంగ్లాండు ఇప్పుడు కూడా భారతదేశంపై కుట్రపూరిత విధానాలనే అనుసరిస్తున్నట్లుగా తోస్తోంది. పైకి భారత్ తన మిత్ర దేశం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండే బ్రిటన్ ప్రభుత్వం...
News

వూహాన్ లో విజృంభిస్తున్న కరోనా

కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన చైనాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 33పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని అక్కడి అధికారులు వెల్లడించారు. వీటిలో 31కేసులు లక్షణాలు లేకుండానే గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దేశంలో కొవిడ్‌-19 మహమ్మారి రెండవ...
News

భారత్‌పై నేపాల్‌ ప్రధాని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు

భారత్‌పై నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ మరోసారి విమర్శలు గుప్పించారు. చైనా, ఇటలీలోని కరోనా వైరస్‌ కన్నా భారత్‌లోని వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు. తమ దేశంలో కొవిడ్‌-19 వ్యాప్తికి భారత్‌ కారణమని పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నిందించారు. భారత్‌లోని...
News

వెన్ను చూపని వీరుడు పృధ్వీరాజ్ చౌహాన్

పృధ్వీరాజ్ చౌహాన్ రాజ పుత్ర వంశానికి చెందినవాడు. ఈయన 11 ఏళ్లకే సింహాసనాన్ని అధిరోహించాడు. పృధ్వీరాజ్ చౌహాన్  బహు భాషా కోవిదుడు. ఈయన 14 భాషలు అనర్గళంగా మాట్లాడేవాడు అని చరిత్ర చెబుతోంది. అజ్మీర్ మరియు ఢిల్లీలను  జంట రాజధానులుగా చేసుకుని...
News

పాశ్చాత్య మీడియా దృష్టిలో ‘రామాయణ్‌’ కేవలం ఓ కాస్ట్యూమ్‌ డ్రామా మాత్రమే.

ప్రముఖ దర్శకుడు రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన 'రామాయణ్‌' ధారావాహికను ప్రముఖ ఛానెల్‌ బీబీసీ ప్రసారం చేయాలి అనుకుందట. కానీ దానికి తన తండ్రి రామానంద్‌ ఒప్పుకోలేదని ఆయన కుమారుడు ప్రేమ్‌ సాగర్‌ వెల్లడించారు. దాదాపు 33 ఏళ్ల క్రితం దూరదర్శన్‌లో ప్రసారమైన...
1 2,124 2,125 2,126 2,127 2,128 2,283
Page 2126 of 2283