News

News

హిందువులను మోసం చేస్తున్న ఉదయనిధి…

హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్లను తూలనాడి, నానా మాటలు అన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కి హఠాత్తుగా దేవుడు గుర్తొచ్చాడు. అది కూడా ఎన్నికల సమయంలో. ఇంకేముంది మందీ మార్బలంతో హఠాత్తుగా దేవాలయాల దర్శనం చేసుకున్నాడు. మహా భక్తుని...
News

హరిద్వార్ లో బంగ్లాదేశీ మహిళా చొరబాటుదారురాలు అరెస్టు

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ పోలీసులు బంగ్లాదేశ్‌కు చెందిన సలేహా బేగంను, ఆమె సహచరుడు శ్యామ్‌దాస్‌ను అరెస్టు చేశారు. సదరు మహిళ తన అసలు గుర్తింపును దాచిపెట్టి, 'శృతి' అనే మారుపేరుతో జీవిస్తోంది. సలేహా బేగం అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి, నకిలీ పత్రాల...
News

టిటిడి పాలకమండలి సభ్యుడి కుటుంబం అన్యమత ప్రార్థనలు

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో మరో కొత్త వివాదం రాజుకుంది. బోర్డు సభ్యుడు ఆర్.ఎన్. దర్శన్ కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తోందంటూ తిరుక్షేత్రాల రక్షణ సమితి సంచలన ఆరోపణలు చేసింది. హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమల పాలకమండలిలో అన్యమతస్థులు కొనసాగడం నిబంధనలకు...
News

భారతీయ పేర్లను ఎగతాళి చేసిన అమెరికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

న్యూయార్క్ టెక్సాస్‌కు చెందిన మితవాద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలిజా షాఫర్‌కు సంబంధించిన ఒక వీడియో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అందులో, అతను భారతీయ పేర్లను ఎగతాళి చేస్తూ, సాంస్కృతిక మరియు మతపరమైన విషయాలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలో,...
ArticlesNews

భరతభూమి మరచిపోలేని దురాగతం : జలియన్‌వాలాబాగ్

( ఏప్రిల్ 13 – జలియన్‌వాలాబాగ్ ఘటన జరిగిన రోజు ) ఏప్రిల్ 13, 1919..వైశాఖీ పండగ రోజున ఓ తోటలో వేలాది మందితో సభ జరుగుతోంది. హఠాత్తుగా ఓ సైనిక బలగం అక్కడికి వచ్చి నిమిషాల వ్యవధిలోనే కాల్పులు మొదలు...
News

“చార్​ధామ్ యాత్ర 2026” రూట్ మ్యాప్ – ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే!

మరికొద్ది రోజుల్లో చార్​ధామ్ యాత్ర తలుపులు తెరుచుకోనున్నాయి. యమునోత్రి, గంగోత్రి, కేదార్​నాథ్, బద్రీనాథ్ ఆలయాలను భక్తులు దర్శించుకునే అవకాశం దక్కనుంది. సంవత్సరంలో కొన్ని నెలల పాటు మాత్రమే తెరిచి ఉండే చార్​ధామ్ యాత్ర చేయాలని హిందువులు కోరుకుంటుంటారు. ముఖ్యంగా యువత గ్రూపులుగా...
News

సిలిగుఢి కారిడార్‌ను విడదీస్తామని ‘తుక్డే-తుక్డే’ గ్యాంగ్​ బెదిరిస్తోంది: మోదీ

తృణమూల్ కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉత్తర బంగాల్​ అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అదే క్రమంలో మదర్సాలకు సుమారు రూ. 6,000 కోట్లు కేటాయించారని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజల కనీస...
News

13 నుంచి తొలివిడత చందనం అరగదీత

ఈనెల 13న ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలివిడత చందనం అరగదీతని వైభవంగా ప్రారంభించేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌పిఎఫ్‌ సిబ్బంది పర్యవేక్షణలో ఉద్యోగి సాంబ చందనం...
News

భారతీయ సంస్కృతి సంప్రదాయలకు దిక్సూచిగా సంస్కృత భాష

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సం వైభవంగా సాగింది. తిరుపతి మహతి ఆడిటోరియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి చెన్నె ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీజీనాథన్‌ కామకోటి, వర్సిటీ చాన్సలర్‌, మాజీ భారత ఎన్నికల అధికారి, పద్మవిభూషణ్‌ నీడా మంగళం గోపాలస్వామి...
1 206 207 208 209 210 2,473
Page 208 of 2473