News

News

ఆర్ఎస్ఎస్ జడ్జ్‌లు న్యాయం చేయలేరన్న కేజ్రీవాల్ ఆరోపణలను తిప్పికొట్టిన జస్టిస్ శర్మ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు కేజ్రీవాల్ వర్సెస్ న్యాయవ్యవస్థ ఫైటింగ్‌గా మారిపోయింది. ఫిబ్రవరి 27న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ట్రయల్ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ సహా 21 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో దర్యాప్తు సంస్థ సీబీఐ ఢిల్లీ...
ArticlesNews

ఆంధ్రనాటకకళ – రంగస్థలము

కాలచక్రం అతి వేగంగా పరిభ్రమిస్తున్నా. మన దేశంలో మన చుట్టుపక్కలనే గాక బయట ఇతర దేశాల్లో కళాభివృద్ధి వేవిధాల విలసిల్లుతూంటే తెలుగునాట ఇంకా ఇరవై, పాతికేళ్ళకుపైగా ప్రదర్శిస్తున్న నాటకాలు మాత్రమే వాడవాడలా, గ్రామ గ్రామాలా ప్రజామోదం పొందుతున్నాయి. అంతేతప్ప చిరంతనంగా విలువగలిగే...
News

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్...
News

టీసీఎస్ నాసిక్ కేసు : మతమార్పిడి ముఠాకు మలేషియా సంబంధాలు..

ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవో ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. టీమ్ లీడర్లు‌గా ఉన్న ఆరుగురు ముస్లిం ఉద్యోగులు, హెచ్‌ఆర్ విభాగంలో పనిచేసే మరో నిందితురాలు కలిసి హిందూ...
News

మదర్సాలో బాలుడికి నరకం.. అల్లరి చేస్తున్నాడని గొలుసులతో కట్టేశారు

నంద్యాల జిల్లా  బనగానపల్లెలోని ఈద్గానగర్  మదర్సాలో మైనర్ బాలుడికి సంకెళ్లు వేసిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై   బనగానపల్లె పోలీసులు మరియు నంద్యాల జిల్లా బాలల పరిరక్షణ కమిటీ విచారణ ప్రారంభించాయి. 11 ఏళ్ల బాలుడు కాళ్లకు సంకెళ్లు...
ArticlesNews

నాటి రంగస్థల వైభవం ఏది?

( ఏప్రిల్ 16 -  తెలుగు నాటక రంగ దినోత్సవం ) ఆధునిక నాటక రంగం వయసు రమారమి ఒకటిన్నర శతాబ్దాలు. ఒక జాతి సాంస్కృతిక రంగ ప్రస్థానంలో ఇది అల్పకాలమే అయినా, సుమారు శతాబ్దానికి పైగా ఉజ్జ్వలకాలంగా భాసించింది. పురాణేతిహాసాల...
ArticlesNews

అభ్యుదయ ఆది శిఖరం కందుకూరి వీరేశలింగం

( ఏప్రిల్ 16 - కందుకూరి వీరేశలింగం జయంతి ) తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తులలో ముఖ్యులు కందుకూరి వీరేశలింగం ఒకరు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, సంఘ సంస్కర్త....
News

‘కనకదుర్గమ్మ ఆస్తుల పరిరక్షణే ధ్యేయం’

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దేవస్థానం ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా కీలక అడుగులు వేయబోతున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో వీకే శీనాయక్‌ తెలిపారు. ఛైర్మన్‌ గాంధీ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో సుమారు 37 అంశాలపై...
News

భోజనంలో సత్యదేవుని ప్రసాదం పెట్టండి

అన్నవరం సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భాగంగా భక్తులకు స్వామి వారి గోధుమ నూక ప్రసాదం కూడా పెట్టాలని దేవదాయ, ధర్మదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. సత్యదేవుని అన్నప్రసాద పథకంలో స్వామివారి ప్రసాదం...
1 201 202 203 204 205 2,473
Page 203 of 2473