News

News

గుజరాత్ పాఠశాలలో బోధనాంశంగా భగవద్గీత

* రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో 6 నుంచి 12 తరగతుల వరకు వర్తింపు గుజరాత్ పాఠశాలల్లో ఇకపై భగవద్గీత శ్లోకాలు వినిపించనున్నాయి. ఆరు నుంచి 12వ తరగతి వరకు ‘గీత’ను బోధనాంశంగా చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు...
News

సాయుధ దళాల బడ్జెట్ త‌గ్గించొద్దు!

న్యూఢిల్లీ: సాయుధ దళాలకు బడ్జెట్ కేటాయింపులను తగ్గించవద్దని రక్షణ రంగంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. బీజేపీ ఎంపీ జువల్ ఓరం నేతృత్వంలోని ఈ కమిటీ లోక్‌సభకు తన నివేదికను...
News

తెలంగాణ‌లో రైతులు, శ్రామికుల కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు

భాగ్య‌న‌గ‌రం: పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లో రాబోవు రోజుల్లో రైతులు, శ్రామికుల కోసం ప్రత్యేకంగా శాఖలను నిర్వహించనున్నట్టు రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రాంత కార్యవాహ్‌ (తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి) కాచం రమేష్ వెల్ల‌డించారు. విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వయోవృద్ధుల కోసం ఇన్నాళ్ళు...
News

కేంద్రం ప్రకటించిన “వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకం” క్రింద రాష్ట్రం నుంచి ఎంపికయిన తిరుపతి రైల్వే స్టేషన్

కేంద్రం ఇటీవల బడ్జెట్‌ లో ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ విధానాన్ని ప్రకటించింది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సాహించేలా రైల్వే ష్టేషన్ ‌ను ఒక హబ్ ‌గా, ప్రదర్శనశాలగా వినియోగించి స్థానిక హస్త కళాకారులకు, చేనేత, వస్త్ర కళాకారులకు, గిరిజనులకు వారి జీవనోపాధి,...
News

ఇమ్రాన్ ‌ఖాన్‌ ప్రభుత్వం కూలిపోనుందా?

* మద్దతు ఉపసంహరించుకునే యోచనలో భాగస్వామ్యపక్షాలు పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్ ‌కు పదవీగండం తప్పేటట్లు కనిపించడం లేదు. తన ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్‌ ఖాన్ ‌కు మరో ఎదురుదెబ్బ తగులనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా...
News

రేపటి నుంచీ శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళు

* ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన శింగరకొండ తిరునాళ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు భారీ...
News

ఈ ఏడాది భారత సైన్యం చేతుల్లో హతమైన ఉగ్రవాదులు 77 మంది

* పార్లమెంటులో వెల్లడించిన ప్రభుత్వం గతేడాది పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 77 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 12 మందిని అరెస్ట్ చేశారని ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. 2020లో 99 మంది తీవ్రవాదులను అంతం చేయగా.. 19 మందిని...
News

ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకున్న వారు 22,500 మంది – విదేశాంగ మంత్రి వెల్లడి

* మరో 18 దేశాలకు చెందిన147 మందిని కూడా భారత్ కు తీసుకొచ్చినట్టు వెల్లడించిన విదేశాంగ మంత్రి యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడినా అక్కడి భారతీయులను సురక్షితంగా స్వదేశం తీసుకురాగలిగామని విదేశాంగ మంత్రి జయ‌శంకర్‌ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి...
News

భారత్ ‌పై ‌క్షిపణి ప్రయోగానికి పాక్ యత్నం?

* అనంతర పరిణామాలకు జడిసి వెనుకంజ? భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఒక క్షిపణి పొరబాటుగా పాకిస్థాన్‌ భూభాగంలో పడిన ఘటన ఇరు దేశాల మధ్య మరోసారి వివాదాలకు తెరలేపింది. సాంకేతిక వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని భారత్‌ చెప్పినప్పటికీ.....
News

డిజిటల్ రూపంలోనూ అందుబాటులోకి రానున్న ఇండియన్ కరెన్సీ

ప్రభుత్వం తరఫున దేశంలో క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే యోచనేమీ లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. ప్రస్తుతం దేశంలో క్రిప్టోకరెన్సీపై ఎలాంటి నియంత్రణా లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ...
1 1,950 1,951 1,952 1,953 1,954 2,494
Page 1952 of 2494