News

News

ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ హత్య కేసు.. కస్టడీలో 4 పీఎఫ్‌ఐ ఉగ్రవాదులు

బిలాల్, రిజ్వాన్, సత్తార్, రియాజ్ ఖాన్‌లుగా పోలీసుల గుర్తింపు పాలక్కాడ్(కేరళ): ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్‌ని ఈ నెల 16వ తేదీన నరికి చంపిన కొన్ని రోజుల తర్వాత, నలుగురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) ఉగ్రవాదులను గురువారం (ఏప్రిల్ 21) పోలీసులు...
News

కూతుళ్ళ‌ను త‌న‌తో ప‌డుకోమ‌న్న తండ్రి జ‌కీర్ అలీ!

ఎదిరిస్తే రేప్ చేసి, హ‌త్య చేస్తాన‌ని హెచ్చ‌రిక‌ ఫిర్యాదు చేసినా కేసు న‌మోదు చేయ‌ని పోలీసులు సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు ఫిర్యాదు, ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదు బులంద్‌షహర్‌(ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌): నిజానికి ఇదొక నీతిమాలిన ప‌ని... వావివ‌రుస‌లు మ‌రిచిన ప‌శుత‌త్వం... స‌భ్య స‌మాజం త‌ల‌దించుకోవాల్సిన ఘ‌ట‌న‌!...
News

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి పేరును తులసీభాయ్‌గా మార్చిన మోడీ

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ఆయుష్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టెడ్రోస్‌ని కొత్త పేరుతో పిలుస్తానంటూ మోదీ చెప్పారు. అనంతరం టెడ్రోస్‌ను తులసీభాయ్‌గా...
News

భారత సైన్యంలో దేశద్రోహులు!

పాకిస్తాన్, చైనాలకు ర‌క్ష‌ణ స‌మాచారం చేర‌వేత‌ గుర్తించిన నిఘా సంస్థలు న్యూఢిల్లీ: సైన్యంలో అతి పెద్ద సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనల్ని ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు గుర్తించాయి. కొందరు మిలటరీ అధికారులకు శత్రు దేశంతో అనుమానాస్పద సంబంధాలున్నట్టు వెల్లడించాయి. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వారు...
News

భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని.. పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చ

న్యూఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటన కోసం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజ‌రాత్​ చేరుకున్నారు. అహ్మాదాబాద్ విమానాశ్రయంలో ఆయనకు సీఎం భూపేశ్ పటేల్ పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. తన పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రక్షణ,...
News

నేటి యువ‌త అస‌లైన చ‌రిత్ర‌ను తెలుసుకోవాలి

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఉమా మహేశ్వరరావు భాగ్య‌న‌గరం: ఈ కాలపు యువత అసలైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం(కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు...
News

హిందూయిజంపై దాడులను తిప్పికొట్టాలి

బీజేపీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్‌రావు మంచిర్యాల: సోషల్‌ మీడియాలో హిందూయిజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి పొలసాని మురళీధర్‌రావు పిలుపిచ్చారు. భారత్‌ నీతి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని నిర్వహించిన...
News

పోలీస్, జవాన్​ను చంపిన ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​: అనేక మంది జవాన్లు, పౌరుల్ని బలిగొన్న కరడుగట్టిన ఉగ్రవాది హతమయ్యాడు. జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కరే తొయిబా టాప్ కమాండర్​ యూసఫ్​ కంత్రూను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. అతడితోపాటు మరో ముష్కరుడినీ హతమార్చారు. ఈ క్రమంలో ముగ్గురు...
News

ఉగ్రవాదమే అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేస్తూ ఉగ్రవాదంపై పోరు మానవ హక్కుల పరిరక్షణకు విరుద్ధం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ”ఏ నాగరిక సమాజానికైనా ఉగ్రవాదం శాపం....
News

ఏడాది చివరకు జమ్మూలో శ్రీవారి ఆలయ పనులను పూర్తి చేయాలి

జమ్మూ: జమ్మూ సమీపంలోని మాజిన్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా...
1 1,914 1,915 1,916 1,917 1,918 2,493
Page 1916 of 2493