News

News

2000 ఏళ్ళ‌ కింద‌ట‌ది కాశీ విశ్వ‌నాథుని ఆల‌యం!

న్యూఢిల్లీ: 2000 ఏళ్ళ‌ క్రితం విక్రమాదిత్యుడు కాశీ విశ్వనాథుడికి ఆలయం కట్టించినట్టు పురాణ చెబుతున్నాయి. 1194లో మహ్మద్‌ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్‌ ఐబక్‌ కన్నౌజ్‌ రాజును ఓడించినప్పుడు ఆ ఆలయాన్ని కూల్చివేసినట్టు చెబుతారు. తర్వాత 17 ఏళ్ళ‌కు 1211లో గుజరాత్‌కు చెందిన...
News

తాజ్ మహల్‎లోని గదుల ఫొటోలు విడుద‌ల‌

ఆగ్రా: తాజ్‌మహల్ లోపల తాళం వేసిన 22 గదుల రహస్యాలపై వివాదం కొనసాగుతోంది. ఈ రభస సాగుతుండగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరిలో పునరుద్ధరణ పనుల కోసం తెరిచిన ఆ స్మారక చిహ్నంలోని కొన్ని భూగర్భ గదుల చిత్రాలను విడుదల...
News

గోధుమల ఎగుమతులపై నిషేధాజ్ఞలు సడలింపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నిషేధాజ్ఞలలో కాస్త సడలింపు నిచ్చింది. గోధుమల కన్‌సైన్‌మెంట్లను పరీక్ష కోసం, సిస్టమ్స్‌లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్‌కు మే 13న లేదా అంతకు ముందు అప్పగించినట్లయితే, అటువంటి కన్‌సైన్‌మెంట్లను ఎగుమతి చేయడానికి అనుమతించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది....
News

ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలి

ఉడుపి: ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అందరూ పాటించాలని ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థస్వామిజీ సూచించారు. ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని హిందువులకు సూచించారు. లౌడ్‌స్పీకర్ల విషయంలో అందరూ నిబంధనలకు కట్టుబడాలని కోరారు....
News

హ‌నుమాన్ విగ్ర‌హం ప్ర‌తిష్ఠించ‌డాన్ని వ్య‌తిరేకించిన ముస్లింలు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో హిందువులు హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠిస్తుంటే ముస్లింలు వ్య‌తిరేకించారు. ఈ సంఘ‌ట‌న సోమవారం, మే 16 రాత్రి జ‌రిగింది. ఆ ప్రాంతంలోని మసీదు దగ్గర హనుమాన్ విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. నివేదికల ప్రకారం,...
News

J-K డీలిమిటేషన్‌పై పాకిస్థాన్‌ ‘ప్రహసన తీర్మానాన్ని’ తిర‌స్క‌రించిన భార‌త్‌

న్యూఢిల్లీ: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మంగళవారం (మే 17) చేసిన 'ప్రహసన తీర్మానాన్ని' భారతదేశం తిరస్కరించింది. భారతదేశ అంతర్గత విషయాలపై ఆ దేశానికి ఎటువంటి అధికారం లేదని పేర్కొంది. “భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ, క‌శ్మీర్‌లో డీలిమిటేషన్ అంశంపై పాకిస్తాన్...
News

ఈ దశాబ్దం చివరి నాటికి ‘6జీ’ సేవలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ టెలికాం నెట్‌వర్క్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనుసంధానతే.. 21వ శతాబ్దంలో ఓ దేశ ప్రగతిని నిర్ణయిస్తుందని.. ఈ నేపథ్యంలో ఆధునిక మౌలిక సదుపాయాలను...
News

గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దు.. భార‌త్‌కు అమెరికా అభ్య‌ర్థ‌న

న్యూఢిల్లీ: భారత్ అన్నపూర్ణగా మరోసారి రుజువైంది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఆకలి కడుపులు మనల్ని ఆర్దిస్తున్నాయి. అవును నిజమే..! ప్రపంచంలో ఆహార సంక్షోభం తీవ్రమవుతున్నతరుణంలో గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దని ఇండియాను అమెరికా కోరింది. ఎగుమతులను తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని...
News

పంజాబ్‌లో ఉగ్రదాడి … ఢిల్లీలో అప్రమత్తం

న్యూఢిల్లీ: పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఫరీదాబాద్ పోలీసులు నిఘా పెంచారు. ఎన్‌సీఆర్ ఏరియాలోని అన్ని పోలీసు స్టేషన్‌లలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో...
News

క్రైస్త‌వుల వేధింపులు త‌ట్టుకోలేక హిందూ మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

మ‌తం మారాల‌ని ప‌దేళ్ళుగా మ‌తోన్మాదుల వేధింపులు ఫిర్యాదుపై ప‌ట్టించుకోని పోలీసులు చెన్నై: తమిళనాడులో మతం మారిన క్రైస్తవుల వేధింపుల‌తోపాటు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన ఫిర్యాదులపై పోలీసు శాఖ ఉదాసీనత వైఖ‌రి ప్ర‌ద‌ర్శించింది. దీనికి నిరసనగా...
1 1,882 1,883 1,884 1,885 1,886 2,493
Page 1884 of 2493