2000 ఏళ్ళ కిందటది కాశీ విశ్వనాథుని ఆలయం!
న్యూఢిల్లీ: 2000 ఏళ్ళ క్రితం విక్రమాదిత్యుడు కాశీ విశ్వనాథుడికి ఆలయం కట్టించినట్టు పురాణ చెబుతున్నాయి. 1194లో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆ ఆలయాన్ని కూల్చివేసినట్టు చెబుతారు. తర్వాత 17 ఏళ్ళకు 1211లో గుజరాత్కు చెందిన...









