News

News

గో హ‌త్య‌లు తెలంగాణ‌లోనే ఎక్కువ‌

ఆంధ్రాలోని ఉత్త‌రాంధ్ర నుంచి గోమాత‌ల అక్ర‌మ ర‌వాణా యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు శివ కుమార్ ఆందోళ‌న‌ విశాఖ‌ప‌ట్నం: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల సాక్షిగా లక్ష గోవులను సంరక్షిస్తానని...
NewsProgramms

నెల్లూరులో కాషాయ కళ

* హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వేలాదిమంది భక్తులతో కనులపండువగా హనుమాన్ శోభాయాత్ర * 7200 బైకులలో 11000 ల మందితో... * ఉరుమి, ఖడ్గాలు, కర్రలతో వీధులలో హిందూ యువకుల వీరోచిత విన్యాసాలు * మసీదుల నుంచి ముస్లిముల రెచ్చగొట్టే...
News

గుణ‌పాఠం: చైనా విద్యార్థుల పర్యాటక వీసాలు రద్దు

న్యూఢిల్లీ: మన విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం ఆడుతున్న చైనాకు.. భారత్‌ ఝలక్‌ ఇచ్చింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన టూరిస్ట్‌ వీసాలను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు భారత్‌ తరఫున ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఈ నెల‌...
News

పుల్వామాలో భారీ ఎన్ కౌంట‌ర్‌: లష్కరే తోయిబా ముఖ్య ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో లష్కరే తోయిబాకు డిప్యూటీ కమాండర్​ ఇన్​ చీఫ్​ ఆరిఫ్​ హజార్​ సహా మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని సైనికాధికారులు తెలిపారు. తొలుత...
News

రామతీర్థం ఆలయ పునఃప్రతిష్ఠ‌

నెల్లిమ‌ర్ల‌: విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలో పునఃనిర్మించిన రామతీర్థం కోదండ రామాలయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్ ప్రారంభించారు. రుత్వికులు నీలాచలం కొండపై స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 2020 డిసెంబర్‌లో సీతారామ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు....
News

పాకిస్తాన్‌ బోట్ నుంచి హెరాయిన్​ స్వాధీనం

గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌ అరేబియా సముద్ర తీరంలో పెద్దమొత్తంలో హెరాయిన్‌ను భారత తీరప్రాంత రక్షణ దళం పట్టుకుంది. భారత్‌ వైపు వస్తున్న పాకిస్తాన్‌కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసింది. గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళంతో కలిసి...
News

లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అందుకున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదివారం లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించారు. దేశ నిర్మాణంలో అంతర్భాగమైన కళాకారిణిగా, దిగ్గజ గాయకురాలిగా లతా దీదీని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమెను తన అక్కగా భావించే ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకున్న...
News

శ్రీరాముని అవమానించిన ఫాకల్టీ… నెటిజ‌న్ల ఆగ్ర‌హం.. జాబ్ నుంచి తొలగింపు

జలంధర్‌: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) ఫ్యాకల్టీ సభ్యురాలు అవమానించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో పోస్టులు పెడుతుండటంతో ఎల్‌పీయూ స్పందించింది. శ్రీరాముడిని అవమానించిన ఫ్యాకల్టీ సభ్యురాలిని విధుల...
News

రామ్​ మందిర్​ ట్రస్ట్​ చీఫ్​ ఆరోగ్యం విషమం

అయోధ్య: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధ్యక్షుడు మహంత్​ నిత్య గోపాల్​ దాస్​ అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆయనను లఖ్​నవూలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ముత్రపిండాల సమస్య...
NewsProgramms

నందిగామ బాధితులకు న్యాయం జరిగేవరకూ మా పోరాటం ఆగదు – సంచార జాతుల అభివృద్ధి మండలి

* విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సౌత్ ఇండియా సంచార జాతుల సమావేశంలో వక్తల శపథం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నందిగామ పట్టణ పరిధిలో సంచార జాతులకు చెందిన దాసరి కులానికి చెందిన మహిళలకు జరిగిగిన ఘోర అవమానానికి...
1 1,853 1,854 1,855 1,856 1,857 2,436
Page 1855 of 2436