News

News

దేశ‌వ్యాప్తంగా పాకుతున్న ముస్లింల హింస‌!

భోపాల్‌: ఈ హిందూ దేశంలో ఇత‌రుల‌తో అన్న‌ద‌మ్ముల్లా క‌లిసిమెలిసి బ‌త‌కాల్సిన ముస్లింలు.. మ‌తోన్మాదాన్ని త‌ల‌కెక్కించుకుని రాక్ష‌సుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. నిన్నటి వ‌ర‌కు ప‌శ్చిమ బెంగాల్‌లోనే హిందువుల‌పై పెరిగిన ముస్లింల దాడులు.. ఇప్ప‌డు దేశ‌వ్యాప్తంగా పాకుతున్నాయి. దీంతో హిందూ కుటుంబాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి....
News

జైళ్ళ‌లో మహా మృత్యుంజయ, గాయత్రి మంత్రాలు

లక్నో: ఇక నుంచి జైళ్లలో మహా మృత్యుంజయ‌ మంత్రం, గాయత్రీ మంత్రాలు వినిపిస్తాయి. ఖైదీల మానసిక ప్రశాంతత కోసం ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయత్నం ఇది. జైళ్ళ‌లో మహా మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం పఠించాలని జైళ్ళ శాఖ...
News

కెనడాలో భారతీయ విద్యార్థి కాల్చివేత!

షెర్‌బోర్న్: కెనడాలోని షెర్‌బోర్న్ ప్రాంతంలో గురువారం కార్తీక్ వాసుదేవ్ అనే భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. సబ్ వే స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల కార్తీక్ వాసుదేవ్‌కు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడే...
News

హఫీజ్‌ సయీద్‌ కుమారుడూ ఉగ్రవాదే!

న్యూఢిల్లీ: ముంబై మారణకాండ సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ కుమారుడు హఫీజ్‌ తల్హా సయీద్‌(46) కూడా ఉగ్రవాదే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో ఉగ్రవాదుల నియామకం, నిధుల సేకరణ, ఉగ్ర దాడుల అమల్లో తల్హా చురుగ్గా పాల్గొన్నాడని కేంద్ర...
News

క‌ర్నాట‌క‌లో మ‌ధును చంపిన తౌసీఫ్ & గ్యాంగ్‌!

శివ‌మొగ్గ‌: క‌ర్నాట‌క‌లోని శివమొగ్గలో 22 ఏళ్ళ‌ మధును తౌసీఫ్, అతని ఐదుగురు స్నేహితులు పగటిపూట కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘ‌ట‌న ఈ నెల ఏడోతేదీ జ‌రిగింది. కొన్ని నెలల క్రితం, ఇది బహిరంగ ప్రదేశం కాబట్టి గంజాయి తాగవద్దని తౌసీఫ్,...
News

‘హలాల్’పై హిందూ సంస్థల నిప్పులు!

బెంగ‌ళూరు: తమ ఉత్ప‌త్తుల లేబుళ్ళ‌పై హలాల్ సర్టిఫికెట్‌ను ప్రదర్శిస్తున్న ఐఆర్‌సిటిసి, ఎయిర్ ఇండియా, అమూల్‌ఫెడ్ డెయిరీ తదితర ప్రభుత్వ రంగ బ్రాండ్ల పట్ల కొన్ని హిందూ సంస్థలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సర్టిఫికెట్ ప్రదర్శనను ఆయా సంస్థలు నిషేధించేవారకు...
News

క్రైస్తవ నకిలీ నర్సింగ్ కాలేజీ… గాలిలో 300 మంది విద్యార్థుల భవిష్యత్‌!

చెన్నై: తమిళనాడులో ఓ క్రిస్టియన్‌ సంస్థ నిర్వహిస్తున్న నకిలీ నర్సింగ్‌ కాలేజీ 300 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్‌ను నాశ‌నం చేసింది. ఆ కాలేజీ తిరునల్వేలి జిల్లాలో ఉన్న‌ది. అన్నై వేలంకన్ని నర్సింగ్ కళాశాల మురుగన్‌కురిచ్చి వైక్కల్‌పాళయం సమీపంలో అయిదేళ్ళుగా పనిచేస్తోంది....
News

ప్రాణహిత పుష్కరాలను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం

భాగ్య‌న‌గ‌రం: మరో ఐదు రోజులలో ప్రారంభం కానున్న ప్రాణహిత పుష్కరాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పన్నెండేళ్ల కోసారి వచ్చే పుష్కరాలపై చిన్నచూపు చూస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం దగ్గరపడినా ఎటువంటి పనులు చేపట్టడం లేదు. తెలంగాణలోనే పుట్టి,...
News

శ్రీరామనవమి రోజు మాంసం విక్రయాలపై నిషేధం

బెంగళూరు మహానగర పాలిక సంచలన నిర్ణయం బెంగ‌ళూరు: బెంగళూరు నగరంలో మాంసం విక్రయాలను నిషేధించారు. ఈ నెల 10వతేదీన ఆదివారం(రేపు)రామ నవమి సందర్భంగా ఏప్రిల్ 10న బెంగళూరు నగరం అంతటా మాంసం విక్రయాలను నిషేధిస్తూ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ)...
News

తిరుమలలో రేపు శ్రీరామనవమి ఆస్థానం… ఎల్లుండి శ్రీరామ పట్టాభిషేకం

తిరుప‌తి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల ప‌దోతేదీన ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి ఏడు గంట‌ల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు....
1 1,822 1,823 1,824 1,825 1,826 2,389
Page 1824 of 2389