News

News

విశాఖ‌లో వైభ‌వం…హ‌నుమ విజ‌యోత్స‌వ శోభాయాత్ర‌!

విశాఖ‌ప‌ట్నం: హ‌నుమ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రామ‌భ‌క్తులు విశాఖ‌ప‌ట్నంలో భారీ ద్విచ‌క్ర వాహ‌న శోభాయాత్ర‌ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ‌పీఠం పీఠాధిప‌తి శ్రీ ప‌రిపూర్ణానంద స్వామిజీ, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే పెన్మ‌త్స విష్ణుకుమార్ రాజు ప్రారంభించి, పాల్గొన్నారు. నగ‌రంలోని అక్క‌య్య‌పాలెంలో ప్రారంభ‌మైన...
News

మత ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లకు అనుమతి తప్పనిసరి

ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే లేవనెత్తిన లౌడ్‌స్పీకర్ల అంశానికి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. మసీదులు, గుడులు సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్‌స్పీకర్లు పెట్టుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాస్లే...
News

కశ్మీర్‌ ఉగ్రవాదుల చేతుల్లో అమెరికా శాటిలైట్‌ ఫోన్లు!

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్ళిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్‌ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్‌ శాటిలైట్‌ ఫోన్లు, థర్మల్‌ ఇమేజరీ సామగ్రి దొరకడంతో ఈ మేరకు అనుమానాలు...
News

అమిత్ షాపై అసదుద్దీన్… అర్థం లేని విమ‌ర్శ‌లు!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న హింసపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఒవైసీ ట్వీట్ లో “అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీలో అల్లర్లు సాధారణమైపోయాయని విమర్శించారు. పిస్టళ్లు పట్టుకుని అల్లర్లలో...
News

స్విమ్మింగ్‌లో మాధవన్ కుమారుడికి స్వ‌ర్ణ ప‌త‌కం

న్యూఢిల్లీ: నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ డెన్మార్క్ ఓపెన్- 2022లో స్విమ్మింగ్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వేదాంత్ 800 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్‌లో 8:17.28 నిమిషాలతో పతకాన్ని గెలుచుకున్నాడు. మాధవన్ తన కుమారుడు ప్రైజ్ అందుకున్న క్లిప్‌ను తన...
News

భారత్ సరిహద్దుల్లో చైనా మొబైల్ టవర్స్ !

న్యూఢిల్లీ: భారత్ సరిహద్దుల్లో చైనా సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. పాంగాంగ్ సరస్సుపై వంతెనను నిర్మించిన తర్వాత చైనా ఈ మూడు టవర్లను హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని లడఖ్ లోని ఓ గ్రామ కౌన్సిలర్...
News

మత మార్పిడులపై అప్రమత్తం… గోవా సీఎం హెచ్చరిక

గోవా: మత మార్పిడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు. కుడ్నెమ్ దేవాలయ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరోసారి మతం దాడికి గురవుతోందని చెప్పారు. తాను అబద్ధాలు చెప్పడం లేదని పేర్కొన్నారు. గోవాలోని వివిధ...
News

కేర‌ళ‌లో ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రచారక్ హత్య!

పోలీసు బలగాల్లో ‘స్లీపింగ్ సెల్స్’: కేరళ బీజేపీ నేత రాధాకృష్ణన్ ఆరోప‌ణ‌ కొచ్చి: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేరళ ఉపాధ్యక్షుడు కెఎస్ రాధాకృష్ణన్ రాష్ట్రంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు, రాష్ట్ర ప్రభుత్వం పాత...
News

అర్హత లేకున్నా ఆలయాల్లో తిష్ట‌… కోర్టు కేసుతో దిద్దుబాటు చర్యలు

విజ‌య‌వాడ‌: దేవదాయశాఖలో నిబంధనల ఉల్లంఘనలు సర్వసాధారణమైపోయాయి. కోట్లాది రూపాయల రాబడి ఉండే పలు ప్రధాన ఆలయాలకు రెవెన్యూశాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు.. అర్హత లేకపోయినా సరే ఈవోలుగా కొనసాగుతున్నారు. ప్రధాన ఆలయాలకు దేవదాయ శాఖలోని ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌లు ఈవోలుగా...
News

ఇస్లాం వీడి హిందూ ధర్మంలోకి రావాలనుకుంటున్న దంప‌తులు

ల‌క్నో: అసదుద్దీన్ ఒవైసీ ఎ.ఐ.ఎం.ఐ.ఎం(ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) నేత మొహమ్మద్ రువేద్ సబీర్, అతని భార్య సమీనా పర్వీన్ హిందూ మతంలోకి మారాలని భావిస్తున్నారు. ఈ దంప‌తులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహాయం కోరారు. తమ సొంత సామాజికవర్గానికి...
1 1,815 1,816 1,817 1,818 1,819 2,389
Page 1817 of 2389