శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు సహస్త్ర దీపార్చన, వెండి రథోత్సవం
మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణసేవ నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేబు చేసి వేద పండితులు మహాసంకల్పం పఠించారు....









