News

News

శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు సహస్త్ర దీపార్చన, వెండి రథోత్సవం

మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణసేవ నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేబు చేసి వేద పండితులు మహాసంకల్పం పఠించారు....
News

ఎయిరిండియా విమానాలకు భద్రతను పెంచండి : కెనడాను కోరిన భారత్

నవంబరు 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారికి ప్రమాదం తప్పదని ఖలిస్తాన్ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ (సిఖ్ ఫర్ జస్టిస్ సహ వ్యవస్థాపకుడు) హెచ్చరించడం పట్ల భారత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబరు 19న సిక్కులెవరూ ఎయిరిండియా విమానాల్లో...
News

అమర్నాథ్‌ యాత్రికులకు శుభవార్త

హిమాలయాల్లోని ప్రసిద్ధ క్షేత్రం అమర్నాథ్‌ యాత్రికులకు శుభవార్త..! ఇకపై యాత్రికులు అమర్నాథ్‌ గుహ వరకు వాహనాల్లో వెళ్లవచ్చు. గతంలో అమర్నాథ్‌కు చేరుకోవాలంటే.. గందేర్బల్‌ జిల్లాలోని బల్తాల్‌ బేస్‌ లేదా అనంత్‌నాగ్‌ జిల్లాలోని పహల్గాం బేస్‌ నుంచి కాలి నడకన గానీ, గుర్రాలు,...
News

బొట్టు లేని ఏడుపుగొట్టు మొహాలతో పండుగ సీజన్ యాడ్

భారతదేశపు గొప్ప డిజైనర్స్‌లో ఒకడిగా పేరుపొందిన సబ్యసాచి ముఖర్జీ తాజా దుస్తుల శ్రేణి కోసం రూపొందించిన ప్రకటన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పండుగలు, పెళ్ళిళ్ళ సీజన్‌ కోసం కొత్తగా హెరిటేజ్ బ్రైడల్ కలెక్షన్‌ దుస్తుల శ్రేణి వస్తోంది. దాని కోసం రూపొందించిన...
News

19న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న పుష్పయాగ మహోత్సవం జరగనుంది. 18న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను కల్యాణ మండపానికి వేంచేపు...
News

విద్యార్థి అయ్యప్పదీక్ష దుస్తులు ధరించడంపై టీచర్ అభ్యంతరం

విశాఖ పాతనగరం అల్లిపురం నీలమ్మవేపచెట్టు దరి ప్రియాంక విద్యోదయ పాఠశాలలో చదివే విద్యార్థి అయ్యప్పదీక్ష దుస్తులు వేసుకుని రావడంపై ఉపాధ్యాయురాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి, పలు హిందూ సంఘాల...
News

ఆకాశం లో సగం – అవకాశాల్లో సగమే కాదు అంతకు మించి అంటూ కదిలిన, నారీ శక్తి

నంద్యాల జిల్లా, అఖిల భారతీయ మహిళా సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు భారతదేశంలో 435 విభాగ్ ల నారీ శక్తి సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో నారీ శక్తి సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో...
News

సనాతన ధర్మంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్

సనాతన ధర్మంపై కొద్ది రోజుల క్రితం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపాయి. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. బీజేపీ...
News

స్మగ్లర్లపైకి భారత సరిహద్దు భద్రతా దళం తేనెటీగల అస్త్రం

బంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దుల వెంబడి నేరాలను తగ్గించడానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. కంచెపై తేనెటీగల పెంపకం పెట్టెల (ఎపికల్చర్‌)ను ఏర్పాటు చేసింది. దీనివల్ల స్మగ్లింగ్‌, ఇతర నేరాలకు కళ్లెం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికులకు జీవనోపాధి...
News

ఈ నెల 18న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘‘జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్’’ నాటకం ప్రదర్శన

తరాలు మారినా వన్నె తగ్గని పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ పేరు విన్నా..రూపం చూసినా, ప్రతి హిందువుకూ తన కర్తవ్యం గుర్తుకు వస్తుంది. హైందవ జాతికి శివాజీ చేసిన సేవ, త్యాగం వింటే ప్రతి ఒక్కరిలో ప్రేరణ కలిగి, స్ఫూర్తి...
1 1,492 1,493 1,494 1,495 1,496 2,486
Page 1494 of 2486