News

News

నూతన వధూవరులకు టీటీడీ శుభవార్త

నూతన వధూవరులకు టీటీడీ శుభవార్తను అందజేసింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పూర్తి చిరునామాతోసహా శుభలేఖ పంపితే శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకం, ప్రసాదాన్ని పోస్టులో పంపుతారు. గతంలోనే...
ArticlesNews

స్వాతంత్య్ర సమర చరిత్రలో గిరిజనుల రుధిర తర్పణం తిల్కా మాంఝీ

భారతదేశ వలసవాద యుద్ధాల చరిత్రలో మొదటి విప్లవకారుడిగా గుర్తింపు పొందిన ఘనత రాజ్‌మహల్ (జార్ఖండ్) కొండల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన జబ్రా పహారియా 'తిల్కా మాంఝీ'కి చెందుతుంది. తిల్కా బ్రిటీష్ వారు జప్తు చేసిన డబ్బును విడిపించి పేదలకు సహాయం...
News

భారతదేశం ఎప్పటికీ “హిందూ రాష్ట్రం”గానే ఉంటుంది : ఆరెస్సెస్‌ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే

భారతదేశం మొదటి నుంచీ హిందూ రాజ్యమే కాబట్టి ఇప్పుడు పనిగట్టుకుని హిందూ రాష్ట్రంగా మార్చాల్సిన పనిలేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, స్పష్టం చేశారు. గుజరాత్ లోని భుజ్ లో మూడు రోజులపాటు జరిగిన అఖిల...
News

విజయవాడకు అయోధ్య రాముడి అక్షతలు

అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ భాగస్వాములు చేసే ఉద్దేశంతో శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణ ప్రతిష్ట రోజున దేశంలోని భక్తులకు రఘురాముడి అక్షతలు అందజేయనుంది. అయోధ్య నుంచి...
News

హిందువుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్

హిందువులు, పూజారుల‌ను అవ‌మానించేలా దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అఫ్తాబ్ ఉద్దిన్ మొల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. గువ‌హ‌టిలో ఎమ్మెల్యే వాజెద్ అలీ చౌధురి నివాసం నుంచి మొల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ ఎక్కుడుంటే అక్క‌డ త‌ప్పులు జ‌రుగుతాయ‌ని,...
News

12న సింహాచలం ఆలయంలో దీపావళి వేడుక

విశాఖజిల్లాలోని సింహాచలం సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 12వ తేదీన దీపావళి వేడుక సంప్రదాయబద్ధంగా జరుగుతుందని దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు నరక చతుర్దశిని పురస్కరించుకుని నరకాసుర వధ ఘట్టం నిర్వహిస్తామని పేర్కొన్నారు....
News

బందీలైన మా వాళ్ల కోసం దీపాలు వెలిగించండి: భారత్‌ను కోరిన ఇజ్రాయెల్‌

వెలుగుల పండగ దీపావళి సమీపిస్తున్న వేళ.. భారత్‌ కు ఇజ్రాయెల్‌ ఓ విన్నపం చేసింది. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరుల విడుదల కోసం భారతీయులంతా దీపాలు వెలిగించాలని అభ్యర్థించింది. ఈ మేరకు భారత్‌కు ఇజ్రాయెల్‌ రాయబారి నవోర్‌ గిలాన్‌...
News

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ‘సప్త జ్యోతిర్లింగ దర్శన్‌’ ప్రత్యేక పర్యాటక రైలు

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నారు. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ జేజీఎం డీఎస్‌జీపీ కిశోర్‌ మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో విలేకరులకు చెప్పారు. ఈ యాత్రతో పాటు స్టాట్యూ...
News

దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు

శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించే దీపావళికి ఇంకా కొద్దిరోజులే ఉంది. ఈ నేపధ్యంలో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు యూపీలోని అయోధ్య నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. దీపావళి రోజున అయోధ్యలో దీపాల పండుగతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక...
News

‘సరిహద్దు ప్రాంత పౌరులకు సంఘ్ దృఢమైన అండగా నిలుస్తుంది’ : శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ

దేశ వ్యాప్తంగా ఉన్న సరిహద్దు ప్రాంతాల భద్రత దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు, విద్య, భద్రత, స్వావలంబన, పౌర విధులకు సంబంధించి సీమ జాగరణ్ మంచ్ ద్వారా కృషి చేస్తామని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక పౌర, భద్రతా బలగాలతో...
1 1,490 1,491 1,492 1,493 1,494 2,486
Page 1492 of 2486