News

News

శబరిమల ఆలయ ప్రధాన అర్చకులుగా పీఎన్ మహేశ్, పీజీ మురళి నియామకం

శబరిమలలోని అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడిగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మువట్టుపుజాకు చెందిన పీఎన్ మహేశ్‌ను నియమించింది. మహేష్ ప్రస్తుతం త్రిసూర్‌లోని పారమెక్కావు ఆలయానికి మెల్శాంతిగా పనిచేస్తున్నారు. వార్షిక మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభానికి ముందు మహేశ్ ను ప్రధాన అర్చకుడిగా...
News

అయ్యప్ప మాలధారుడిపై ముస్లిం యువకుల దాడి.. ఆపై వేధింపులతో ఆత్మహత్య

నెల్లూరు జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. రౌడీ మూక దాడి తీరుతో మనస్తాపం చెంది అయ్యప్ప మాలాధారణలో ఉన్న వినయ్ అనే యువకుడు బుచ్చిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరులో వినయ్, వంశీలపై షబ్బీర్, మున్నా, మోనాఫ్, ఫరూఖ్...
News

మత విద్వేషాలు రగిల్చేలా.. శివాజీని అవమానించేలా పోస్ట్ ; నిందితుడిపై కేసు నమోదు

ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు సల్మాన్ అనే వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 19న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇస్లామిస్ట్ నిరంకుశుడు టిప్పు సుల్తాన్‌ ముందు వంగి,...
News

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 18 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా 7న మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన,...
News

మణిపూర్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌పై నిషేధం 8 వరకు పొడిగింపు

మొబైల్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌పై మణిపూర్‌లో విధించిన నిషేధాన్ని ఈ నెల 8 వరకు పొడిగించారు. మణిపూర్‌ రైఫిల్స్‌ శిబిరంపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఈ నిషేధాన్ని విధించారు. విద్వేషాన్ని ఎగదోసే సందేశాలు, ఛాయాచిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసేందుకు...
News

మరికొన్ని గంటల్లో బెజవాడకు అయోధ్య శ్రీరామ అక్షింతలు

మరికొన్ని గంటల్లో బెజవాడకు అయోధ్య శ్రీరామ అక్షింతలు కోట్లాది హిందువుల కల గత ఐదు శతాబ్దాల పోరాటాల ఫలితంగా రామ జన్మభూమి ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. సరయు తీరంలో రూపుదిద్దుకుంటున్న శ్రీరామ జన్మభూమిలో భవ్య...
News

కాణిపాకంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

కాణిపాక ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో ఆదివారం ముగిశాయి. ఉదయం నుంచి ఆరవ కాలపూజ, అవభృథ హవనం, వ్రత సమర్పణ, మహా పవిత్ర సమర్పణ, ద్రవ్యాహుతి, మహాపూర్ణాహుతి, యాత్రదానం, కలశోద్వాసన, మూల విరాట్‌కు అభిషేకం, చండీయాగం, మహదాశీర్వచనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
News

రామమందిర నిర్మాణంతో దేశంలో రామరాజ్యం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దేశంలో కులం, మతం ఆధారంగా విచక్షణకు తావు లేని ‘ రామరాజ్యం ప్రారంభమయిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కొంటలో ఆదివారం జరిగిన బిజెపి ఎన్నికల సభలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ...
News

12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 12న దీపావళి ఆస్థానం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జరగనుంది. సాయంత్రం అయిదు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు...
News

నేటి నుంచి భారత్‌, నేపాల్‌ సైనిక సమావేశాలు

నేపాల్‌, భారత్‌ సైనిక దళాల మధ్య ఏటా మూడు రోజుల పాటు జరిగే ద్వైపాక్షిక సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. భారత బృందానికి సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్‌ జనరల్‌ రష్మీ శుక్లా నేతృత్వం వహించనుండగా.. నేపాల్‌ తరఫున సాయుధ...
1 1,493 1,494 1,495 1,496 1,497 2,486
Page 1495 of 2486