లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరం నమునా- విభిన్న మతాల శిల్పకారులతో నిర్మాణం
లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరం నమునాను నిర్మించారు కొందరు శిల్పకారులు. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో వివిధ రాష్ట్రాలకు, విభిన్న మతాలకు చెందిన 20 మంది శిల్పకారులు కలిసి ఈ నమునాను నిర్మించారు. దాదాపు మూడు నెలలు శ్రమించి.. పాతబడిన వాహనాలు, విద్యుత్ ఇనుప...









