News

News

భారత రాయబారిపై ఖలిస్తానీ వాదుల దూషణలు

గురుపూరబ్‌ పర్వదినం సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరన్‌జీత్‌ సింగ్‌ సంధుపై ఖలిస్తానీ వాదులు దూషణలకు దిగారు. లాంగ్‌ ఐలాండ్‌లో హిక్స్‌విల్లే గురుద్వారాకు వెళ్లిన సంధుకు ఘన స్వాగతం లభించింది. ఇది జీర్ణించుకోలేని...
News

తిరుమలలో వైభవంగా కార్తిక పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో సోమ‌వారం రాత్రి కార్తిక పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం పౌరాణిక నేపథ్యంలో 108...
News

మన ఆస్ట్రోశాట్‌ గ్రేట్‌!

అంతరిక్షంలో జరిగిన అతి శక్తిమంతమైన గామా కిరణ పేలుడు (గామా రే బరస్ట్‌–జీఆర్బీ)ను ఇస్రో ఆస్ట్రోశాట్‌ టెలిస్కోప్‌ తాజాగా మరోసారి గుర్తించింది. జీఆర్బీ 231122బి గా పిలుస్తున్న ఇది ఆస్ట్రోశాట్‌ గుర్తించిన 600వ పేలుడు కావడం విశేషం. ఇస్రో టెలిస్కోప్‌ సాధించిన...
News

అన్నవరంలో భక్తుల కోలాహలం మధ్య గిరిప్రదక్షిణ

కార్తిక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుని గిరిప్రదక్షిణను నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కొండ దిగువల తొలి పావంచాల వద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరిప్రదక్షిణను ప్రారంభించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల...
News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధానమంత్రి

ప్రధాని నరేంద్రమోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధానికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు....
News

2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ

భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుతుం దని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మొత్తం 100 బిలియన్ డాలర్ల వరకు వెళ్లే అవకాశమూ ఉందని కొన్ని విదేశీ సంస్థలు అంచనా...
News

‘మరాఠాల వ్యూహాలతోనే.. ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌కు భంగపాటు ’

ఓ యుద్ధంలో మరాఠా పాలకులు అవలంబించిన వ్యూహాలనే అమలు చేసి.. ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ను ఆర్థర్‌ వెల్లస్లీ నేతృత్వంలోని బ్రిటీష్‌ బలగాలు ఓడించినట్లు బ్రిటన్‌కు చెందిన ఓ మాజీ సైన్యాధికారి వెల్లడించారు. 1815 వాటర్లూ యుద్ధంలో ఇది జరిగిందన్నారు. బ్రిటన్‌కు చెందిన...
ArticlesNews

కార్తిక పౌర్ణమి రోజు వెలిగించే జ్వాలా తోరణం ప్రత్యేకత

హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమే అయినప్పటికీ కార్తిక పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఉంది. ఇదే రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి మరింత విశిష్టత ఉంది. కార్తిక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా...
News

సనాతన ధర్మ వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు WHC తీర్మానం

* హిందూ సంస్థల ఐక్యతను బలోపేతం చేద్దాం * సనాతన ధర్మ వ్యతిరేకతను తిప్పికొడదాం * ముగిసిన ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాలు * 2026 లో ముంబై లో నిర్వహించాలని నిర్ణయం * 61 దేశాల నుంచి 2100 మంది...
1 1,466 1,467 1,468 1,469 1,470 2,482
Page 1468 of 2482