News

News

అయోధ్యలో భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు

మరో రెండు వారాల్లోనే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న సమయంలో అయోధ్యకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్లడించారు. జనవరి 22న...
News

ఐదు దశాబ్దాల తరవాత చంద్రుడిపైకి అమెరికా ప్రయోగం

జాబిల్లిపై ప్రయోగాలకు అగ్రరాజ్యం అమెరికా సిద్దం అవుతోంది. 50 సంవత్సరాల కిందటే చంద్రుడిపై అమెరికా శాస్త్రవేత్తలు కాలుమోపారు. ఆ తరవాత చంద్రుడిపై ప్రయోగాలకు అమెరికా అంతగా ఆసక్తి చూపలేదు. అయితే ఇటీవల భారత్ చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడంతో అగ్రరాజ్యాలు...
News

టైమ్స్‌ స్క్వేర్‌లో ‘ప్రాణప్రతిష్ఠ’ ప్రత్యక్ష ప్రసారం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకను వీక్షించేందుకు కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని నేరుగా తిలకించేందుకు అందరికీ సాధ్యం కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు-1 ; కోరుకొండ సుబ్బారెడ్డి

ఎందరో వీరుల పోరాటాలు, ప్రాణత్యాగాలే ఈ నాటి ఈ స్వాతంత్రం. ఆ పోరాటాల్లో 1857 తిరుగుబాటు ప్రధానమైనది. వీరసావర్కర్ ఈ తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పిలిచాడు. సంగ్రామంగా పిలవడానికి కారణం దీనిలో అన్ని ప్రాంతాలు పాల్గొన్నాయి. వారందరిదీ ఒకటే...
News

సత్యదేవునికి సరికొత్త రథాలు

అన్నవరం సత్యనారాయణ స్వామికి 34.1 అడుగుల ఎత్తు ఉండే భారీ రథం తయారవుతోంది. సత్యదేవుని కల్యాణోత్సవాల సమయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపునకు ఈ రథాన్ని సిద్ధం చేస్తున్నారు. వ్యయం అంచనా సుమారు రూ.1.08 కోట్లు. టేకు కలప వినియోగిస్తున్నారు....
News

దేశవ్యాప్తంగా దేవాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు : తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్

అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. మకర సంక్రాంతి నుంచి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వరకు అన్ని దేవాలయాలను...
News

ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘రామోత్సవం’

అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. అమెరికా, బ్రిటన్‌ సహా 50కిపైగా దేశాల్లో ‘రామోత్సవం’నిర్వహించనున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న రామభక్తులు ఇప్పటికే కొన్ని దేశాల్లో శోభాయాత్రలకు కూడా శ్రీకారం చుట్టారు. విశ్వహిందూ పరిషత్‌ (విశ్వ...
News

మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సిక్కు వేర్పాటువాది

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌' నేత గురుపత్వంత్‌ సింగ్‌ మరోసారి భారత్‌లో హింసాకాండ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. అయోధ్యలో రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజు (జనవరి 22న) అమృత్‌సర్‌ నుంచి అయోధ్య వరకు ఎయిర్‌పోర్టులు...
News

స్వచ్ఛ ఆలయం ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని

దేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాలు  అపూర్వంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  'స్వచ్ఛ ఆలయం ప్రచారాన్ని ప్రారంభించారు. జనవరి 22న అయోధ్యలో జరగనున్న  రామమందిర  ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని   ప్రధానమంత్రి  ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. అయోధ్యను భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు ప్రజలు  ఏకం కావాలని నరేంద్ర  మోదీ...
News

నేటి నుంచి అయోధ్యలో రామోత్సవాలు ‍ప్రారంభం.

జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. నేటి (సోమవారం)నుంచి అయోధ్యలో రామోత్సవాలు ‍ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం...
1 1,412 1,413 1,414 1,415 1,416 2,482
Page 1414 of 2482