News

News

నేటి నుంచి అయోధ్యలో రామోత్సవాలు ‍ప్రారంభం.

జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. నేటి (సోమవారం)నుంచి అయోధ్యలో రామోత్సవాలు ‍ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం...
News

అనకాపల్లిలో అయోధ్య రాముని శోభయాత్ర

అనకాపల్లి జిల్లా ఎమ్.అలమండ గ్రామంలో గ్రామ ప్రజలు అధ్వర్యంలో అయోధ్య రాముని శోభయాత్ర చేస్తూ అంగరంగ వైభవంగా కోలాటాల నడుమ సంప్రదాయబద్దంగా అక్షింతలు ఊరేగింపు నిర్వహించారు. రామాలయంలోని స్వామివారిని మంత్రి దర్శించుకుని శోభాయాత్రను తిలకించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిమండలంలోని కొత్తపెంటా గ్రామంలో...
News

అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్లేందుకు 72 రైళ్లు

అయోధ్యలో శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనున్నది. 23 నుంచి ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు అయోధ్య చేరుకునేందుకు వీలుగా కొత్తగా రైళ్లను నడిపేందుకు...
News

రామ మందిర ప్రారంభోత్సవంపై బిహార్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై బిహార్‌ విద్యాశాఖమంత్రి చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రామ మందిరం విషయంలో బీజేపీ తీరుపై ఆయన విమర్శలు చేశారు. ప్రజలకు జబ్బు పడితే లేదా గాయపడితే గుడికి వెళ్లుతారా? లేదా ఆస్పత్రికి వెళ్లుతారా? అని...
News

తిరుమలలో అరాచకం : పార్టీ స్టిక్కర్లతో నేతల హల్‌చల్

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తిరుమలలో ( tirumala) ఏకంగా వైసీపీ, సీఎం స్టిక్కర్లు వేసిన కార్లతో హల్‌చల్ చేశారు. తిరుమలలో ఎలాంటి పార్టీలు, అన్యమతాల ప్రచారానికి అనుమతించరు. అయితే వైసీపీ నేతల ఆగడాలను మాత్రం టీటీడీ సిబ్బంది...
News

అయోధ్య చిత్రాలతో బనారసీ చీరలు

రామమందిర ప్రాణప్రతిష్ఠ సంబరాలు ప్రఖ్యాత ‘బనారసీ చీరలు’ నేసే చేనేత కార్మికులకు చేతి నిండా ఉపాధి చూపుతున్నాయి. చీరల కొంగులపై (పల్లూ) రామమందిర చిత్రాలు ఉండాలని, శ్రీరాముడి బాల్యం నుంచి రావణసంహారం దాకా రామచరితలోని వివిధ ఘట్టాలను చిత్రించాలని, చీరల అంచులపై...
News

రామా.. ప్రసాదాలకు నోచలేమా

వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో కొలువైన సీతారామలక్ష్మణమూర్తులకు నైవేద్యం సమర్పణకు కనీసం ప్రసాదాలు కూడా పూర్తిస్థాయిలో తయారు చేయడం లేదు. సరకుల కొరత ఉందని, సరిపడా సకాలంలో ఇవ్వడం లేదు. శ్రీవారి పోటులో ఒక రకం చేస్తే మరొకటి సిద్ధం చేయడం...
News

మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు

ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు ఆయన...
News

భారత్ లాంటి మిత్రదేశం ఉండటం మా అదృష్టం : షేక్ హసీనా

ఢాకాలో ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మీడియాతో మాట్లాడుతూ.. భారత్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "భారత్ లాంటి నమ్మక మైన మిత్రదేశం ఉండడం మా అదృష్టం. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో వారు...
News

హిందూ ధర్మంపై మక్కువ పెంచుకోవాలి

హిందూ ధర్మంపై ప్రజలకు మక్కువ పెంచుకోవాలని కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు. తిరుపతికి చెందిన గుడి-బడి బృంద సభ్యులు 120 మందితో ఆదివారం ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలైన మణికంఠేశ్వరస్వామి,...
1 1,413 1,414 1,415 1,416 1,417 2,482
Page 1415 of 2482