News

News

టీటీడీ లేఖలపై స్పందించిన కేంద్ర పురావస్తు శాఖ, పాదాల మండపం పునర్నిర్మాణంపై సూచనలు

అలిపిరి వద్దనున్న పాదాల మండపం, తిరుమల పుష్కరిణి వద్ద ఉన్న అహ్నిక మండపం పునర్నిర్మాణంపై కేంద్ర పురావస్తుశాఖ సలహాలు, సూచనలు అందించాలని టీటీడీ రాసిన లేఖలపై ఎట్టకేలకు ఆశాఖ అధికారులు స్పందించారు. కట్ట డాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో కేంద్ర సాంస్కృతిక...
ArticlesNews

హైందవం మతం కాదు.. సనాతన ధర్మం

శతాబ్దాల పాటు సనాతన ధర్మంగా భావిస్తున్న హైందవ ధర్మానికి కొందరు అజ్ఞానులు మతమనే ముద్ర వేశారు. వేదాలు, ఉపనిషత్తుల్లోని అంతులేని విజ్ఞానం పునాదిగా ఏర్పడిందే హైందవ ధర్మం. మేధస్సు, ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం ఖండాంతరాలకు విస్తరించింది. సింధు లోయ నాగరికత తర్వాత...
Newsvideos

అయోధ్య రామమందిరం కీలక ఘట్టాలు

అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ అద్భుత ఘట్టం కోసం దేశప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ శ్రీరామ జన్మభూమి వివాదం ఏళ్ల తరబడి కొనసాగింది. వివాదాస్పద భూమిపై హిందూ, ముస్లిం పక్షాలు తమ వాదనను కొనసాగించి సుప్రీంకోర్టు...
News

అయోధ్యలో ప్రతీయేటా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం

అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో మున్ముందు అయోధ్యలో అనేక అభివృద్ధి పనులు జరగనున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విలేకరుల సమక్షంలో అయోధ్యలో అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు....
News

ఉత్తరప్రదేశ్ లో దారుణం సాధువుకు నిప్పంటించిన దుండగులు

ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్ ఆశ్రమంలో 20 ఏళ్ల యువ సాధువుకు కొందరు దుండగులు నిప్పంటించారు. గుర్సహాయంజ్లోని జలేశ్వర్ ఆశ్రమంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్న...
News

దుర్గమ్మ సన్నిధికి సనాతన హిందూ ధర్మ ప్రచారం

సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ధనుర్మా సాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కృష్ణ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు బుధవారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దేవదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ పర్యవేక్ష ణలో పలువురు...
News

ఆర్​ఎస్​ఎస్​ సర్ సంఘచాలక్‌ మోహన్ భగవత్‌కు అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఆహ్వానం

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్- ఆర్​ఎస్​ఎస్​ సర్ సంఘచాలక్ డాక్టర్.మోహన్ భగవత్ కు బుధవారం అహ్వానం అందింది. ఈ మేరకు అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ...
News

దేశ నలుమూలల నుంచి అయోధ్య రామయ్యకు ప్రత్యేక కానుకలు

నూట ఎనిమిది అడుగుల అగరుబత్తీ, 2,100 కిలోల గంట, 1,100 కిలోల పంచలోహ మహాదీపం, బంగారు పాదుకలు (హైదరాబాద్‌ నుంచి), 10 అడుగుల తాళంచెవులు, ఏకకాలంలో 8 దేశాల సమయం చూపించే గడియారం.. ప్రాణప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో దేశంలోని పలు...
News

దేశ, విదేశాల నమూనాల అధ్యయనంతో అయోధ్య పట్టణ ప్రణాళిక

దేశ, విదేశాల్లోని తిరుపతి, అమృత్సర్, వాటికన్ సిటీ, కాంబోడియా, జెరూసలెం వంటి ప్రముఖ ప్రార్ధన స్థలాల అధ్యయనంతో ఆధ్యాత్మిక నగరి అయోధ్య ప్రణాళికను రూపొందించినట్లు పట్టణ ప్రాజెక్టు మాస్టర్ ప్లానర్, వాస్తుశిల్పి (ఆర్కిటెక్ట్) దీక్షు కుక్రేజా తెలిపారు. మరో మూడు నాలుగేళ్లలో...
News

జనవరి 16న తిరుమల శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం జనవరి 16న ఘనంగా జరగనుందని అదేరోజున గోదాపరిణయోత్సవం నిర్వహిస్తామని టీటీడి తెలిపింది.గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా...
1 1,409 1,410 1,411 1,412 1,413 2,482
Page 1411 of 2482