టీటీడీ లేఖలపై స్పందించిన కేంద్ర పురావస్తు శాఖ, పాదాల మండపం పునర్నిర్మాణంపై సూచనలు
అలిపిరి వద్దనున్న పాదాల మండపం, తిరుమల పుష్కరిణి వద్ద ఉన్న అహ్నిక మండపం పునర్నిర్మాణంపై కేంద్ర పురావస్తుశాఖ సలహాలు, సూచనలు అందించాలని టీటీడీ రాసిన లేఖలపై ఎట్టకేలకు ఆశాఖ అధికారులు స్పందించారు. కట్ట డాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో కేంద్ర సాంస్కృతిక...









