News

News

ఆకట్టుకుంటున్న బాలరాముడు.. తొలిసారి ఫొటోలు బయటకు

అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య గురువారం మధ్యాహ్నం ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. భాజపా సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌...
News

అయోధ్య ప్రసాదం ఆన్‌లైన్‌ విక్రయాల్లేవు ; స్పష్టతనిచ్చిన ట్రస్ట్‌

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు ఆలయం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. అయోధ్య రామమందిర ప్రసాదం ఆన్‌లైన్‌లో విక్రయిస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇది కాస్తా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌...
News

భారత్‌ స్పేస్‌ స్టేషన్‌.. ఇస్రో చైర్మన్‌ కీలక ప్రకటన

భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ కీలక విషయం వెల్లడించారు. భారత స్పేస్‌ స్టేషన్‌ ప్రాథమిక వెర్షన్‌ 2028లో నింగిలోకి వెళుతుందని తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం సందర్భంగా సోమనాథ్‌...
ArticlesNews

అయోధ్యలో రామమందిరంకు గట్టి వ్యతిరేకి నెహ్రూ

* నెహ్రు ధోరణిని బహిర్గతం చేసిన నాయర్ నిర్భీతి ముందుగా మనం రెండు కీలక లేఖలను చదువుదాం. మొదటిది, డిసెంబర్ 26, 1949న వ్రాసిన ఒక లేఖ: “అయోధ్యలో జరుగుతున్న పరిణామాల పట్ల నేను కలవరపడ్డాను. ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా...
News

రామ్‌లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి?

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యాక అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందుకు ఎటువంటి విధివిధానాలు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు...
News

కేరళ నుంచి అయోధ్యకు కానుకగా ‘ఓనవిల్లు’

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం నుంచి సంప్రదాయ ఆచారంలో భాగమైన ‘ఓనవిల్లు’ పంపనున్నారు. విల్లు ఆకారంలోని ఈ చెక్క పలకకు రెండు వైపులా దశావతారాలు, శ్రీరామ పట్టాభిషేకం వంటి బొమ్మలు చిత్రిస్తారు. గురువారం శీరామ...
News

గుంటూరులో అయోధ్య అభయాన్ అక్ష‌తల రథ‌యాత్ర

హిందువుల శతాబ్దాల కల అయిన అయోధ్య రామాలయం ఈ నెల 22 న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పవిత్ర ప్రాంతం నుంచి వచ్చిన అక్ష‌త‌ల‌ను దేశం నలమూలలా పంచే కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక వంటి పలు సంస్ధలు చేపట్టాయి....
ArticlesNews

ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా.. అయోధ్య

మరికొన్ని రోజుల్లోనే నూతనంగా నిర్మించిన భవ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత ఇటు రాష్ట్రప్రభుత్వానికి, అటు కేంద్రానికి కనకవర్షం కురిపించబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అయోధ్య.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతకర్రగా మారబోతోంది....
Newsvideos

శ్రీనగర్‌లోని ఆనందేశ్వర్ భైరవనాథ్ ఆలయంలో మూడు దశాబ్దాల తర్వాత పూజలు

జమ్మూ కాశ్మీర్‌లో రాజధాని శ్రీనగర్‌లో 32 ఏళ్ల తర్వాత 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆనందేశ్వర్ భైరవనాథ్ ఆలయంలో హవనం (హోమం)తో పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. భగవాన్ శ్రీ భైరవనాథుని జన్మదినాన్ని పురస్కరించుకుని కాశ్మీర్ పండిత్ లు ఈ కార్యక్రమాన్ని...
News

రామాలయం పోస్టల్‌ స్టాంపు విడుదల

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా నేడు (గురువారం) శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48...
1 1,402 1,403 1,404 1,405 1,406 2,481
Page 1404 of 2481