News

News

శ్రీశైలంలో మార్చి 1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి ఒకటి నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం పరిపాలనా భవనంలో ప్రాథమిక సమావేశాన్ని ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్థానం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం...
News

జ్ఞానవాపి నేలమాళిగ తాళాలు కలెక్టర్ కు అందించాలి : కోర్టు

జ్ఞానవాపి మసీదు సముదాయంలోని నేలమాళిగకు చెందిన తాళాలను వారణాసి కలెక్టర్లకు అప్పగించాలని స్థానిక జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ నేలమాళిగను వ్యాస్ జీ కా తెహ్ఖానాగా వ్యవహరిస్తారు. జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఏకే విశ్వేశ్ బుధవారం వెలువరించిన తన...
ArticlesNews

అయోధ్యలో రాజకీయ లబ్ధికై బిజెపి ప్రయత్నించలేదు : అద్వానీ

* ఆత్మకథ “నా దేశం నా జీవితం”లో అద్వానీ దేశంలో అయోధ్య వివాదాన్ని సృష్టించి రాజకీయంగా లబ్ది పొందామనే విమర్శలను బిజెపి అగ్రనేత, మాజీ ఉప ప్రధాన మంత్రి ఎల్ కె అద్వానీ తన ఆత్మకథలో నిర్ద్వందంగా తోసిపుచ్చారు. రథయాత్రతో అయోధ్య...
News

‘అన్నపూరణి’ వివాదంపై క్ష‌మాప‌ణ‌లు చెప్పిన న‌య‌న‌తార‌

హిందూ విశ్వాసాలను అపహాస్యం పాలుచేస్తూ, బ్రాహ్మణ సంప్రదాయాలను అవమానిస్తూ, ఫుడ్ జిహాద్–లవ్ జిహాద్‌ లను ప్రోత్సహిస్తూ తీసిన అన్నపూరణి సినిమా విషయంలో వివాదం మొదలైన తర్వాత మొట్టమొదటి సారి ఆ సినిమా బృందం నుంచి ఒకరు స్పందించారు. ఆ సినిమాలో కథానాయికగా...
ArticlesNews

విశ్వకవితాత్వికుడు, ప్రజాకవి యోగి వేమన

(జనవరి 19 - యోగివేమన జయంతి) వానకు తడవని వారూ, ఒక్క వేమన పద్యం కూడా వినని తెలుగువారూ ఉండరని లోకోక్తి. అలతి పదాలతో సమాజంలోని రుగ్మతలను తూర్పార బట్టిన మనో వైజ్ఞానికుడు వేమన. సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన...
News

నంద్యాలలో కరసేవకులకు, వారి వారసులకు ఘన సన్మానం

నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండల కేంద్రంలోని అల్వాల సత్రంలో పరిసర నాలుగు మండలాలోని అయోధ్య కరసేవకులకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. స్వర్గస్తులైన కరసేవకుల స్థానంలో వారి వారసులను సన్మానించారు.ఈ సందర్బంగా కరసేవకులు వారి అనుభవాలను...
ArticlesNews

శ్రీరామ జన్మభూమి విముక్తి పోరాటంలో ప్రధాన వ్యక్తులు

శ్రీ రామ జన్మభూమి విముక్తి కొరకు తమ సర్వస్వాన్ని అర్పించిన రామ భక్తులలో పూజనీయ సంత్ అభిరామ్ దాస్, కృష్ణ కరుణాకర్ నాయర్, పరమ పూజనీయ దేవరహ్ బాబా, మహంత్ రామచంద్ర దాస్ పరమహంస మరియు మహంత్ అవైధ్యనాథ్ జీ మహారాజ్...
News

ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర కార్యాలయాలకు, బ్యాంకులకు సగంరోజు సెలవు

అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందున ఈ నెల 22వ తేదీ సోమవారం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెలవు ప్రకటిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది....
News

ఉత్సవాల వేళ అన్న ప్రసాదానికి మంగళం

ఏ ఆలయంలోనైనా పర్వదినాలు, ఉత్సవాల రోజుల్లో ఎక్కువ మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు.పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం మావుళ్లమ్మ ఆలయ అధికారులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అమ్మ వారి 60వ వార్షిక...
News

ఆకట్టుకుంటున్న బాలరాముడు.. తొలిసారి ఫొటోలు బయటకు

అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య గురువారం మధ్యాహ్నం ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. భాజపా సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌...
1 1,401 1,402 1,403 1,404 1,405 2,481
Page 1403 of 2481