కృష్ణుడి ఆలయం నిర్మించే వరకూ ఒక్కపూటే భోజనం
మథురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగేవరకూ ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తానని రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ప్రతిజ్ఞ చేశారు. రామమందిరం నిర్మించే వరకు మెడలో మాల ధరించనని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ - ఆర్ఎస్ఎస్ సభ్యుడైన...









