News

News

కృష్ణుడి ఆలయం నిర్మించే వరకూ ఒక్కపూటే భోజనం

మథురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగేవరకూ ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తానని రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి మదన్‌ దిలావర్‌ ప్రతిజ్ఞ చేశారు. రామమందిరం నిర్మించే వరకు మెడలో మాల ధరించనని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ - ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన...
News

అయోధ్యలో రామాలయ ప్రారంభంపై పాకిస్థాన్ అక్కసు

అయోధ్యలో రామాలయ ప్రారంభంపై పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కింది. ఈ పరిణామం భారత్లో పెరుగుతున్న మోజారిటీవాదానికి నిదర్శనమని పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది. “31 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల క్రమమే నేటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. ఇది భారత్ లో పెరుగుతున్న...
News

రామయ్యను చూడడానికి పోటెత్తిన జనసంద్రం

శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశీ తిథి అభిజిత్ లగ్నంలో భవ్యమందిరంలో బాలరాముడు సర్వాంగసుందరంగా విరాజమానుడయ్యాడు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. ఇక ఈనాటి నుంచీ సాధారణ...
News

హిందువుల హక్కులు హరిస్తే ఊరుకోం : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

అయోధ్య కార్యక్రమాన్ని ఎల్‌ఈడీ తెరలపై ప్రసారం చేయడానికి అనుమతి అవసరం లేదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పునకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కాంచీపురం ఆలయంలో ప్రత్యక్ష వీక్షణకు నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా...
ArticlesNews

బ్రిటిషర్లను వణికించిన మరో శివాజీ మన నేతాజీ

(23 జనవరి - నేతాజీ జయంతి) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం పోరాటాల మయం. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వలస పాలకులపై యుద్ధ భూమి నుండి నేరుగా పోరాడిన నేత. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొత్తం ప్రపంచం అల్లకల్లోలంగా...
News

ప్రపంచవ్యాప్తంగా రామోత్సవ్‌

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు, ప్రవాస భారతీయులు సోమవారం ప్రత్యేక పూజలు, కార్ల ర్యాలీలు నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అమెరికాలోని ప్రఖ్యాత ‘న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌’పై ప్రత్యక్ష ప్రసారం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన రామ...
News

సముద్ర గర్భంలో శ్రీరాముని రూపం ప్రతిష్ట

అయోధ్యలోని బాలరాముని ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరిగితే విశాఖకు చెందిన స్కూబో డైవర్లు తమ దైన రీతిలో భక్తి‌ని చాటుకున్నారు.విశాఖపట్నంలోని రుషికొండ సముద్ర గర్భంలో నిలువెత్తు శ్రీరాముని రూపాన్ని నీటి అడుగువరకూ తీసుకువెళ్లి అక్కడ ప్రతిష్టించి ఆరాధించారు. 22 అడుగుల లోతులో ఈ...
ArticlesNews

1528 – 2024 : అయోధ్య రామజన్మభూమిలో కీలక పరిణామాలు

కోట్లాది మంది హిందువుల కల సాకారమైంది. ఐదు వందల సంవత్సరాల వివాదానికి తెరపడింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు చోటుచేసుకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దాదాపు 400 స్తంభాలు, 44 తలుపులు, మూడు అంతస్థులతో రూ.1100 కోట్ల వ్యయంతో అయోధ్యలో రామాలయం నిర్మించారు.అయోధ్యలో...
News

పలు జిల్లాలలోని ఆలయాల్లో అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకలు

అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలోని ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవవేళ విశాఖలో సందడి వాతావరణం దర్శనమిచ్చింది.నగరంలోని రామాలయాలు పలు ఆధ్యాత్మిక సంస్థల తమ ఆనందాన్ని...
News

ముగిసిన అయ్యప్ప దర్శనం… శబరిమల ఆలయం మూసివేత

శబరిమల ఆలయాన్ని మూసివేశారు. ఇప్పటికే దర్శనాలు ముగియడంతో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం శబరి ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. శరణుగోషతో మారుమోగిన శబరికొండలు మూగబోయాయి. ఆదివారం ( జనవరి 21) తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం...
1 1,395 1,396 1,397 1,398 1,399 2,481
Page 1397 of 2481