తిరుమలలో ధార్మిక సదస్సు- హాజరైన పీఠాధిపతులు, మఠాధిపతులు
తిరుమలలో మూడు రోజుల పాటు టీడీపీ వేద సదస్సును నిర్వహిస్తోంది. సనాతన ధర్మంలో భాగంగా ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. పీఠాధిపతులు, మాఠాథిపతుల సూచనలు, సలహాలను తీసుకొని హిందూ ధర్మప్రచారం చేయనున్నామని అధికారులు తెలిపారు. దీని...









