News

News

తిరుమలలో ధార్మిక సదస్సు- హాజరైన పీఠాధిపతులు, మఠాధిపతులు

తిరుమలలో మూడు రోజుల పాటు టీడీపీ వేద సదస్సును నిర్వహిస్తోంది. సనాతన ధర్మంలో భాగంగా ఆధ్యాత్మిక భావ‌వ్యాప్తి కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. పీఠాధిపతులు, మాఠాథిపతుల సూచనలు, సలహాలను తీసుకొని హిందూ ధర్మప్రచారం చేయనున్నామని అధికారులు తెలిపారు. దీని...
News

13 నుంచి విజయకీలాద్రి వార్షికోత్సవాలు

గుంటూరు జిల్లా తాడేపల్లి కొండపై విజయకీలాద్రి దివ్యక్షేత్రం 7వ వార్షికోత్సవాలను ఈ నెల 13వ తేదీ నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు అహోబిల చినజీయర్‌ స్వామి తెలిపారు. శనివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో కార్యక్రమ కరపత్రాలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు....
News

భారత్‌పై మరోసారి కెనడా అక్కసు

భారత్‌పై కెనడా మరోసారి వివాదాస్పద ఆరోపణలు చేసింది. భారత్‌ను తమ ఎన్నికల్లో జోక్యం చేసుకునే విదేశీ ముప్పుగా పేర్కొంటూ కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీసు నివేదిక రూపొందించింది. కెనడా ప్రజాస్వామ్యం, విలువలు, సార్వభౌమత్వాన్ని విదేశీ శక్తులు బలహీనపరచే అవకాశాలున్నట్లు నివేదికలో హెచ్చరించింది....
News

మాస్కో భారత దౌత్య కార్యాలయంలో పాక్‌ గూఢచారి: మేరఠ్‌లో అరెస్ట్‌

భారత్‌-రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాక్‌ నిఘా పెట్టింది. ఏకంగా మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్‌ఐ తన గూఢచారిని నియమించింది. తాజాగా అతడిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ మేరఠ్‌లో అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సతేందర్‌ సివాల్‌గా గుర్తించింది. అతడు విదేశాంగ...
News

గిరిజన సంస్కృతి పరిరక్షణ అందరి బాధ్యత

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు గిరిజనుల హక్కులను కాపాడటం అందరి బాధ్యత అని యాత్ర ప్రముఖ్‌ మహంత్‌ ఉబ్బేటి నాగేశ్వరరావు అ న్నారు. విజయనగరం కేంద్రీయ విశ్వ విద్యాలయం, ‘ఆంధ్రప్రదేశ్‌ వనవాసీ ఆశ్రమ్‌ సంయుక్త ఆధ్వర్యంలో తూర్పు కనుమలలో గిరిజన...
News

తాజ్‌మహల్‌లో ఉర్సు ఉత్సవాలకు ఉచిత ప్రవేశాలను నిలిపేయండి

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌పై మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు ఉర్సు ఉత్సవాల సమయంలో ఉచితంగా తాజ్‌మహల్‌లోకి ప్రవేశాన్ని శాశ్వతంగా నిలిపివేయాలంటూ హిందూ సంఘం ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1653లో తాజ్‌మహల్‌ను...
ArticlesNews

భారతమాత పదసేవలో సుదీర్ఘ పథికుడు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీని భారతరత్న పురస్కారం వరించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి అన్నివిధాలా అర్హుడైన నాయకుడు ఉక్కుమనిషి లాల్‌కృష్ణ లాల్‌కృష్ణ అద్వానీ. లాల్‌ కృష్ణ లాల్‌కృష్ణ అద్వానీ.. ఈ పేరే ఒక బ్రాండ్‌. ఎక్కడో...
News

‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ను జాతికి అంకితమిచ్చిన రాజ్‌నాథ్‌

హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్వేఛ్చాయుత వాణిజ్యంలో భారత నావికాదళం కీలక పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని నావెల్ డాక్ యార్డ్ లో ఐఎన్ఎస్ సంధాయక్ యుద్ధ నౌకను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ...
News

తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభం

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సూచనలతో ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు...
News

అయోధ్య రామయ్యకు వెండి చీపురు విరాళం

అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయానికి కానుకలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఓ భక్త బృందం వెండి చీపురును కానుకగా ఇచ్చింది. గర్భగుడిని శుభ్రపరిచేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అఖిల్ భారతీయ మాంగ్ సమాజ్'కు చెందిన రామభక్తులు 1.75...
1 1,377 1,378 1,379 1,380 1,381 2,481
Page 1379 of 2481