నేటి నుంచి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లు
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అయిదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే తిరుపతమ్మ అమ్మవారి పెద్దతిరునాళ్లు ఈ రోజు నుంచి ప్రారంభమైయ్యాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఉత్సవాలకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. దేవస్థానం మామిడితోటలో అన్న తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి,...









