News

ArticlesNews

చరిత్ర అద్దంలో మన తె(వె)లుగు ‘కొండ’

( ఫిబ్రవరి 22 - కొండా వెంకటప్పయ్య జయంతి ) మనం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్ర్యయోధులలో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతున్నది....
News

నెల రోజుల్లో బాలరాముణ్ణి ఎందరు దర్శించుకున్నారు?

అయోధ్యకు భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రోజు నుంచి సామాన్య భక్తులు స్వామిని లక్షల సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ప్రతీరోజు లక్షల్లో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. జనవరి 22 నుంచి ఇప్పటి వరకు దాదాపు...
ArticlesNews

విప్లవ వీరుడు, ప్రప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

( ఫిబ్రవరి 22 - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్థంతి ) భారతీయుల్లో జాతీయభావం అప్పటికి సరిగా మొగ్గతొడగలేదు. ఆధునిక చరిత్రకారులు ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పేర్కొనే సిపాయిల తిరుగుబాటు జరగలేదు. కానీ అంతకు పదేళ్ల క్రితమే నాటి కడప జిల్లా...
News

గగన్‌యాన్‌ మిషన్‌లో మరో ఘనత సాధించిన ఇస్రో

భారత్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్‌ మిషన్‌లో మరో ముందడుగు పడింది. గగన్‌యాన్‌ ప్రయోగంలో భాగంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే ఎల్‌వీఎం3 లాంచ్‌ వెహికల్‌ తయారీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఈ లాంచ్‌ వెహికల్‌కు...
ArticlesNews

సంకల్ప దివస్‌ : పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ ముమ్మాటికీ మనదే..!!

( ఫిబ్రవరి 22 - జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్‌ ) ఫిబ్రవరి 22ను జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్‌గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇదే రోజు 1994లో మన పార్లమెంటు ఒక ఏకగ్రీవ తీర్మానం ద్వారా జమ్మూకాశ్మీర్ భారత...
News

తూర్పు లద్దాఖ్‌పై భారత్, చైనా సైనిక చర్చలు

తూర్పు లద్దాఖ్‌లో మూడున్నరేళ్ల క్రితం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సడలించేందుకు భారత్, చైనా 21వ విడత సైనిక చర్చలు జరిపాయి. చర్చల్లో ఎలాంటి కీలకమైన ఉమ్మడి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. వాస్తవా«దీన రేఖ వెంబడి ఛుషుల్‌–మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద చైనా వైపు...
News

తిరుమల తిరుపతి దేవస్థానాల సౌకర్యాలు భేష్‌

శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి విచ్చేస్తోన్న భక్తులకు శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, గదులు తదితర సౌకర్యాలను టీటీడీ చక్కగా కల్పిస్తోందని బ్రిజ్‌లాల్‌ అధ్యక్షతన ఉన్న భారత హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ అభినందించింది. కమిటీ సభ్యులు మంగళవారం తిరుమల...
News

పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం

సాధారణంగా చిన్న పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా పీచుమిఠాయిని చూస్తేనే నోరూరుతుంది. అయితే వీటిని తినడం వల్ల పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుందంటూ తమిళనాడు, పుదుచ్చేరిలో నిషేధం విధించారు. తాజగా పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది....
News

చీరకట్టులో 21 వేల కిలోమీటర్లు బుల్లెట్ యాత్ర చేపట్టిన మహిళ.. ఎందుకో తెలుసా..?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం తమిళనాడుకు చెందిన ఓ మహిళ వినూత్న దీక్షకు పూనుకుంది. మదురై నుండి కురుక్షేత్రం వరకు బుల్లెట్ యాత్ర చేపట్టింది. సంకల్పం మాత్రం ఒక్కటే. నరేంద్ర మోదీ మూడోవ సారి భారత ప్రధాన మంత్రి...
1 1,347 1,348 1,349 1,350 1,351 2,481
Page 1349 of 2481