News

NewsSeva

నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

నంద్యాల సంఘమిత్ర సేవా సమితి గత రెండు సంవత్సరాలుగా స్థానిక యన్ కొత్తపల్లి శ్రీ శారదా విద్యాపీఠం కేంద్రంగా పరిసర గ్రామాల విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులు తాము గత 8 మాములుగా...
News

భక్తి పారవశ్యంలో మేడారం… వనజాతరకు పోటెత్తిన భక్తులు

మేడారం జనసంద్రంగా మారింది. వనజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించి మేడారం గద్దెపైకి చేర్చారు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇప్పటికే గద్దెలపైకి చేరడంతో జాతర లో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. వనజాతర లో...
News

200కు పైగా బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు

భారత నౌకాదళానికి రూ.19,000 కోట్ల వ్యయంతో 200కు పైగా బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణులను, దానికి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయడానికి కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఎస్) ఆమోదం తెలిపినట్లు వ్యవహారం గురించి తెలిసిన అధికార వర్గాలు గురువారం...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 24 ; గాడిచర్ల హరిసర్వోత్తమరావు

దక్షిణాదిలో తొలి రాజకీయ ఖైదీ, పత్రికా సంపాదకుడు, బహుభాషావేత్త, వయోజన విద్య, గ్రంథాలయాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, స్వార్థమెరుగని తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. రాయలసీమ అనే పేరు వ్యాప్తిలోనికి రావడానికి కారణం గాడిచెర్ల వారే. దత్త...
News

ముక్కంటి సేవలో జర్మన్‌ దేశీయులు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో జర్మన్‌ దేశీయులు రాహు, కేతు సర్పదోష నివారణ పూజలను చేయించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనార్థం వచ్చిన వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. క్రమశిక్షణతో క్యూలైన్‌లో...
News

విశాఖ ఆర్కే బీచ్‌లో ‘మిలాన్‌’ మెరుపులు

'మిలాన్‌-2024’ నేపథ్యంలో అంతర్జాతీయ నగర కవాతుకు ఆర్కే బీచ్‌ వేదికైంది. నౌకాదళం ఆధ్వర్యంలో గగన తలంలో, సముద్ర జలాల్లో చేపట్టిన విన్యాసాలు అందరినీ అబ్బురపరచాయి. యుద్ధ సమయంలో ప్రదర్శించే వ్యూహాత్మక విన్యాసాలతో ‘హాక్‌ జెట్లు’ ఔరా అనిపించాయి. యుద్ధ విమానాలు బాంబుల...
ArticlesNews

విశాఖ తీరంలో పాక్‌ జలాంతర్గామి గాజీ శకలాలు..

విశాఖ తీరంలో పాకిస్థాన్‌ జలాంతర్గామి శకలాలను తాజాగా భారత నౌకాదళం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి గుర్తించింది. 1971 ఇండో-పాక్‌ వార్‌ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పీఎన్‌ఎస్‌ గాజీ (PNS Ghazi)కి చెందినవిగా వీటిని తేల్చింది. ఈ విషయాన్ని మన నౌకాదళంలోని...
News

ప్రభుత్వం ఈడీఎక్స్ సంస్థ ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి : ఏబీవీపీ

రాష్ట్ర ప్రభుత్వం ఈడీఎక్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని అఖిల భారత విద్యార్ధి పరిషత్- ఏబీవీపీ విభాగం ఎస్ఎఫ్‌డీ కన్వీనర్ మారుతి డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు...
News

సింహాలకు సీత, అక్బర్‌ పేర్లా? వివాదాలెందుకు సృష్టిస్తారు: కలకత్తా హైకోర్టు

పశ్చిమ బెంగాల్‌లోని శిలిగుడి సఫారీ పార్కులోని సింహాలకు సీత, అక్బర్‌ పేర్లు పెట్టడాన్ని కలకత్తా హైకోర్టు తప్పు పట్టింది. అనవసర వివాదాలు ఎందుకు సృష్టిస్తారని ప్రశ్నించింది. ‘‘మీరు పెంచుకుంటున్న జంతువులకు హిందూ దేవుడు, ముస్లిం ప్రవక్త పేరు పెడతారా..? అక్బర్‌, సీత...
1 1,344 1,345 1,346 1,347 1,348 2,481
Page 1346 of 2481