News

News

పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌.. చేసింది ఎవరంటే..?

బలూచిస్థాన్‌లోని మిలిటెంట్‌ గ్రూప్‌పై ఇరాన్‌ చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ జరిపిన దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాక్‌ భూభాగంలో ఇరాన్‌ మరోసారి మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడిలో ఉగ్రసంస్థ ‘జైష్‌ అల్‌...
News

515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులు

రాష్ట్రవ్యాప్తంగా 515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులను నియమించాలని ప్రభుత్వం నియమించింది. పది పదిహేను రోజుల్లో ఈ బోర్డుల ఏర్పాటుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ. 5 లక్షలు, అంతకు పైబడి ఆదాయం ఉండే...
ArticlesNews

భారతీయతే మన అస్తిత్వం

మతమార్పిడి చర్చ్‌ మద్దతు, అభారతీయ కమ్యూనిస్ట్‌ సిద్ధాంతపు ప్రభావం కలిగిన నాయకులు కొందరు భారతదేశ పేరుప్రతిష్టలు, అస్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ప్రకటనలు చేయడం ఎంతో బాధాకరం. బాగా చదువుకున్న ఇలాంటి నేతలు చేసే ప్రకటనలు చూస్తూ ఉంటే మాజీ రాష్ట్రపతి డా.ఎస్‌. రాధాకృష్ణన్‌...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 26 ; టంగుటూరి ప్రకాశం పంతులు

టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆగష్టు 23. 1872 లో జన్మించారు. ఆయన సుప్రసిద్ధ స్వాతంత్య్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబంలో పుట్టి, 'వారాలు' చేసుకుని చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి...
News

‘శ్రీశైలం కాలిబాట భక్తులపై పన్ను, అటవీశాఖ నిర్ణయంపై హిందూ సంఘాలు ఆగ్రహం’

శ్రీశైలేశుడి దర్శనానికి కాలినడకన వెళ్ళే భక్తులు టికెట్ కొనుగోలు చేయాలంటూ అటవీశాఖ ప్రకటించడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్వదినాల్లో ఆలయాలకు వెళ్ళే భక్తులను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించడం సరికాదు అని మండిపడుతున్నాయిు. నల్లమల అటవీమార్గంలో కాలినడకన శ్రీశైలం మార్గంలో...
News

విశాఖపట్నంలో ప్రారంభమైన భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు

విశాఖపట్నం, షీలానగర్ స్కూల్లో జరుగుతున్న రెండు రోజుల భారతీయ మజ్దూర్ సంఘ్ బీఎంఎస్ రాష్ట్ర మహాసభలు ఈ రోజు ఉదయం 9.30 ని లకు ధ్వజారోహణంతో ప్రారంభమైయ్యాయి. బీఎంఎస్ పతాక ఆవిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభం కాగా, కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన...
News

ఆలయ నిర్వహణ అంతా.. అవకతవకలమయం!

విశాఖపట్నం జిల్లా విశాఖ కాన్వెంట్‌ కూడలిలోని అచ్చియమ్మ ఎర్నిమాంబ ఆలయ నిర్వహణ తరచూ వివాదాస్పదమవుతోంది. గతంలో ఇక్కడ హుండీ చోరీ, అంతకుముందు హుండీ ఆదాయం లెక్కింపులో అవకతవకలు కలకలం రేపాయి. వారాంతాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకునే సమయంలోనే...
News

బాలరామునికి నేపాల్‌ విదేశాంగ మంత్రి కానుకలు!

అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైనది మొదలు బాలరాముని దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా బాలరాముని దర్శనం కోసం జనం తరలివస్తున్నారు. తాజాగా నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్ పి సౌద్...
News

రష్యా- ఉక్రెయిన్‌ నెత్తుటి ధారలకు రెండేళ్లు

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమై సరిగ్గా రెండేండ్లు గడిచాయి. యుద్ధం ఉక్రెయిన్‌ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. 2022, ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించింది. రష్యా సైన్యం దాడులు ఉక్రెయిన్‌ బలగాల ప్రతి దాడులతో...
News

సందేశ్‌ఖలిలో ప్రజ్వరిల్లుతున్న నిరసనలు

పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కల్లోలిత సందేశ్‌ఖలిలో శుక్రవారం సరికొత్తగా నిరసనలు ప్రజ్వరిల్లాయి. గ్రామస్థులను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఎంసి నేతల ఆస్తులకు ఆగ్రహోదగ్రులైన స్థానికులు నిప్పంటించారు. అంతే కాదు. వారు దోషుల పట్ల పోలీసులు క్రియాశూన్యతకు వ్యతిరేకంగా...
1 1,341 1,342 1,343 1,344 1,345 2,481
Page 1343 of 2481