News

News

నాగ్‌పూర్‌లో 15 నుండి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ సమావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 15-17 తేదీలలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని నాగ్‌పూర్‌లోని రేషిమ్ బాగ్‌లోని ‘స్మృతి భవన్’ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ సమావేశంలో, 2023-24 సంవత్సరంలో సంఘ్...
News

అయోధ్య రామమందిరం భారత జాతీయ దేవాలయం

జాతి, మత, కుల, ప్రాంత బేధాలు లేకుండా మనమంతా హిందువులం..ఒకే తల్లి కన్నబిడ్డలం అనే భావనకు ప్రతీకే అయోధ్య రామ మందిరమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహక్షేత్ర ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ తెలిపారు. కదిరి పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో...
News

సనాతన ధర్మం సర్వ మానవాళి శ్రేయేస్సు కోసమే

సనాతన ధర్మం సర్వ మానవాళి శ్రేయేస్సు కోసమే ఉద్దేశించినట్లు కంచి శ్రీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. గురువారం ఆయన తన విజయాత్రలో భాగంగా కడప నగర శివార్లలోని చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గల...
News

లక్షద్వీప్‌లో భారత నౌకాదళ స్థావరం.

భారత్‌ సరికొత్త నౌకాదళ (Navy) స్థావరాన్ని వచ్చే వారం ప్రారంభించనుంది. దీనికి ‘ఐఎన్‌ఎస్‌ జటాయు’గా పేరు పెట్టారు. దీంతో హిందూ మహా సముద్రంపై నిఘా మరింత పెంచే అవకాశం లభించనుంది. లక్షద్వీప్‌ (Lakshadweep)లోని మినికాయ్‌ ద్వీపంపై ఏర్పాటు చేసిన ఈ స్థావరంలో...
ArticlesNews

అవి ‘జ్ఞాన’చక్షువులు

సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య, ప్రముఖ చలనచిత్ర గేయ రచయిత (హిందీ) గుల్జార్‌లకు 2023 సంవత్సరానికి గాను జ్ఞాన్‌పీఠ్‌ ‌పురస్కారానికి ఎంపిక చేశారు. జ్ఞాన్‌పీఠ్‌ ‌దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం. ఇది 58వ పురస్కారం. ఆధ్యాత్మికత అంటేనే అంతర్గత ప్రయాణం. మనను...
News

శివరాత్రి ఉత్సవాలకు శ్రీశైలానికి వచ్చే భక్తుల కోసం అటవీ శాఖ నిర్ణయం

శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు ఓ గుడ్ న్యూస్. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి వేళ కూడా భక్తుల వాహనాలను అనుమతిస్తున్నట్టు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వెళ్లే భక్తులను ఈ నెల 1 నుంచి 11వ...
News

ఉజ్జయినిలో శివ రాత్రి ఉత్సవాలు ప్రారంభం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆలయంలో శివ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాకాళేశ్వర స్వామిని అందంగా అలంకరించారు. శ్రీ కోటేశ్వర మహాదేవుని పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 29 గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి కోటేశ్వర మహాదేవునికి...
ArticlesNews

కృష్ణమ్మ సిగలో కూచిపూడి కళాసుమాలు

కూచిపూడి నాట్యం.. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం పేరుతో ఆవిర్భవించిన ఓ అపురూప కళారూపం. విశ్వవిఖ్యాతమైన ఈ నాట్య కళలో నిష్ణాతులైన నలుగురికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాలు వరించాయి. సుప్రసిద్ధ నాట్యాచార్యులు రాజారెడ్డి, రాధారెడ్డి(ఢిల్లీ) దంపతులకు అకాడమీ...
News

అతి స్వల్ప శ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

అత్యాధునిక 'అతి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ' క్షిపణిని భారత్ తాజాగా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపుర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి బుధ, గురువారాల్లో ఈ ప్రయోగ పరీక్షల్ని నిర్వహించి నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో...
News

ఘనంగా ఉయ్యూరు వీరమ్మతల్లి శిడిబండి మహోత్సవం

కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో కీలక ఘట్టమైన సిడిబండి వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో 11వ రోజున జరిగే ఈ సంబరాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలి వచ్చారు. శివాలయం వీధి చివర ప్రస్తుత సచివాలయ...
1 1,331 1,332 1,333 1,334 1,335 2,481
Page 1333 of 2481