ముంబై రైళ్లలో బాంబుపేలుళ్ల సూత్రధారి నిర్ధోషిగా విడుదల
మూడు దశాబ్దాల కిందట ముంబై రైళ్లలో జరిగిన బాంబుపేలుళ్ల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న లష్కర్ ఏ తయ్యబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్లోని ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1992లో బాబ్రి మసీదు కూల్చివేత జరిగిన ఏడాది పూర్తైన...









