ఆవులపబ్బం.. అంగరంగ వైభవం
చిత్తూరుజిల్లా చౌడేపల్లె మండలం పరికిదొనలో రెండు రోజులుగా నిర్వహించిన ఆవులపబ్బం శుక్రవారంతో ముగిసింది. గడ్డంవారిపల్లె, పరికిదొన, ఆమినిగుంట పంచాయతీల్లోని పన్నెండు గ్రామాలకు చెందిన మహిళలు ఉదయమే పిండి దీవెలు, నెయ్యిదీపాలతో ఊరేగింపుగా మేళతాళాల నడుమ కాటమరాజుల ఆలయానికి చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో...









