News

News

అయోధ్యకు సైకిల్‌పై పయనం

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధికారుల సూచన మేరకు సైకిల్‌పై ప్రయాణం చేస్తూ తక్కువ సమయంలో అయోధ్యకు చేరుకుని రికార్డు నెలకొల్పుతానని విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం కొల్లివానిపాలేనికి చెందిన పీలా మణీంద్ర తెలిపాడు. సోమవారం అచ్యుతాపురం నుంచి సైకిల్‌ యాత్రకు శ్రీకారం...
News

తొలి చిత్రాలను పంపిన ఇన్‌శాట్‌-3డీఎస్‌

ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌.. భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్‌ ఇమేజర్‌, 19-ఛానల్‌ సౌండర్‌ ఒడిసిపట్టిన చిత్రాలను సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ సాధనాలను అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (ఎస్‌ఏసీ) అభివృద్ధి చేసింది. ఈ చిత్రాలను...
News

అయోధ్యకు అతిపెద్ద నగారా.. ప్రత్యేకతలివే!

ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను మధ్యప్రదేశ్‌లోని రేవాలో తయారు చేశారు. దీనిని అయోధ్యలోని రామమందిరానికి తరలించనున్నారు. గత 40 ఏళ్లుగా ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున రేవాలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. గత శివరాత్రినాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎంబ్రాయిడరీ కళాకృతిని...
News

సత్ప్రవర్తనతో సమాజానికి మేలు

మనకు ఎంత కష్టం వచ్చినప్పటికీ ఎదుటి వారికి మేలు జరగాలని ఆశించడమే సమాజానికి మేలు చేస్తుందని ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు.తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని సూరంపాలెంలోని సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన...
News

భారతీయ ముస్లింలు సీఏఏను స్వాగతించాలి: అఖిల భారత ముస్లిం జమాత్

భారత ప్రభుత్వం గత రాత్రి పౌరసత్వ సవరణ చట్టాన్ని నోటిఫై చేసింది. ఆ పరిణామాన్ని అఖిల భారత ముస్లిం జమాత్ స్వాగతించింది. ఆ చట్టం భారతదేశపు ముస్లిములపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని జమాత్ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ వెల్లడించారు....
News

అగ్ని-5 ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ

రక్షణ రంగంలో భారత్‌ మరో అరుదైన ఘనతను సాధించింది. బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. శత్రువుకు సంబంధించిన విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో విరుచుకుపడటానికి ఇది వీలు కల్పిస్తుంది. ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో...
News

అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మళ్లీ తెరపైకి వచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. సీఏఏ చట్టం-2019లోనే పార్లమెంటు ఆమోదం పొందినా.. రాష్ట్రపతి సమ్మతి...
News

తిరుమలలో రాజకీయ ప్రసంగాలా..?

తిరుమలలో రాజకీయ ఉపన్యాసాలు చేస్తూ నేతలు పబ్బం గడుపుకొంటున్నారని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురంలో ఆనందాశ్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తిరుమల కొండపై డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి...
News

76 దేవాలయాలకు రూ. 7.6 కోట్లు మంజూరు

అనకాపల్లి జిల్లాలో 76 దేవాలయాలు నిర్మాణానికి రూ.7.60 కోట్లు నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఆదివారం చెప్పారు. తిరుమల, తిరుపతి దేవస్థానం నుంచి ఒక్కో దేవాలయానికి రూ.10లక్షలు చొప్పున ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో చేపట్టబోయే పనులు...
News

విజ్ఞానానికి మూలం.. సంస్కృతం

సంస్కృతమే విజ్ఞానానికి మూలమని, అందులోని శాసీ్త్రయ, వైజ్ఞానికతను నేటి తరానికి అందించాల్సి బాధ్యత అందరిపై ఉందని జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి తెలిపారు.తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో రెండు వారాలుగా ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ మెథడాలజీ అంశంపై నిర్వహించిన సదస్సు...
1 1,315 1,316 1,317 1,318 1,319 2,481
Page 1317 of 2481