News

News

తిరునగరిలో సామాన్య భక్తులకు వసతి కష్టాలు

శ్రీవారి భక్తులకు తిరునగరిలో వసతి ప్రశ్నార్థకంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసే సామాన్య భక్తులకు అష్టకష్టాలు తప్పడం లేదు. గదులు దొరక్క వాహనాల్లో, రహదారులపైనే నిద్రిస్తున్నారు. రానున్న వేసవి రద్దీ నేపథ్యంలో శ్రీనివాసా...
News

సీఏఏకు కొత్త పోర్టల్‌.. దరఖాస్తు ఇలా..

సార్వత్రిక ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ క్రమంలోనే సీఏఏ కింద దరఖాస్తుల...
News

స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు

మళ్లీ అణుపరీక్ష జరగలేదు.. కానీ రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ప్రాంతం దద్దరిల్లింది. శత్రు క్షిపణులేవీ సరిహద్దులు దాటి రాలేదు. కానీ, ఎడారి ఇసుక ఆకాశాన్నంటింది. యుద్ధవిమానాలు, ట్యాంకుల గర్జనలు, నౌకాదళ మెరుపు దాడులు, రాకెట్‌ ప్రయోగాలతో ఆ ప్రాంతం.. యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ప్రత్యర్థుల...
News

సీఏఏ చట్టం అమలుపై భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : కేంద్రం

పౌరసత్వ సవరణ చట్టం-సీఏఏ అమలుపై భారత్‌లోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని, హిందువులతో సమానంగా వారి హక్కులు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దేశంలోని 18 కోట్లమంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన...
News

అరుణాచల్‌ మాదే.. మీ పిచ్చివాదన వాస్తవాలను మార్చదు : చైనాకు భారత్‌ చురక

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌ లో పర్యటించడంపై చైనా తన అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ‘జాంగ్‌నన్‌’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్‌ విదేశాంగ ప్రతినిధి వాంగ్‌...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 34 ; రాయప్రోలు సుబ్బారావు

విశ్వశ్రేయః కావ్యం" ఒక కావ్యమే కాదు, ఒక రచనే కాదు, సాహితీ సంపద యావత్తు ప్రజా సంక్షేమానికి, సమాజ ఉన్నతికి, నైతిక ఔన్నత్యానికి తోడ్పడేదిగా ఉన్నప్పుడే ఏ రచన అయినా సార్ధకతను సంతరించుకుంటుంది. ఈ జాతి సద్గమనానికి వెలుగులు చిమ్మే అక్షరతారకలు...
News

సికింద్రాబాద్‌-విశాఖ మార్గంలో పట్టాలెక్కిన మరో వందేభారత్‌ రైలు

దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు...
News

దివ్యాస్త్రతో శత్రు భయంకరంగా భారత్ : అగ్ని-5 పరీక్ష వేళ సముద్రంలో నక్కిన ‘డ్రాగన్’

మిషన్ దివ్యాస్త్రతో శత్రు దుర్భేధ్య దేశంగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా అరుదైన ఘనతలు సాధిస్తోంది. అగ్ని-5 క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. విభిన్న ప్రాంతాలలోని లక్ష్యాలను ఏకకాలంలో చేధించేడమే దీని లక్ష్యం. అగ్ని-5 పరీక్ష...
News

వైభవంగా శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానం

అశేష భక్తజనాన్ని చూసి వంశధార మురిసిపోయింది. పార్వతీ సమేత పరమేశ్వరుడికి స్వాగతం పలికింది.శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం స్వామి చక్రతీర్థస్నానం వేడుక వైభవంగా నిర్వహించారు. శుద్ధ పాడ్యమి గడియల్లో అర్చకులు ఉత్సవమూర్తులను...
News

సీఏఏ చట్టం అమలు పట్ల శరణార్థుల హర్షం

సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నిబంధనలు విడుదల చేయడం పట్ల దీనివల్ల లబ్ధి పొందే ముస్లిమేతర శరణార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇలా పాక్‌ నుంచి శరణార్థులుగా వచ్చి ఢిల్లీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తలదాచుకుంటున్న 500...
1 1,314 1,315 1,316 1,317 1,318 2,481
Page 1316 of 2481