News

News

శ్రీకాళహస్తిలో వైభవంగా వసంతోత్సవం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. ముందుగా నూతన వధూవరులైన శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల ఉత్సవమూర్తులను వసంత మండపంలో కొలువుదీర్చారు. ఆదిదంపతులకు విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం ఉత్సవర్లను పురవీధుల్లో ఊరేగించారు. ఈ క్రమంలో సూర్య పుష్కరిణి వద్ద...
News

సీఏఏ దరఖాస్తుదారుల కోసం హెల్ప్‌లైన్ నంబర్

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 కింద భారత పౌరసత్వం దరఖాస్తుదారుల కోసం త్వరలో హెల్ప్‌లైన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక...
News

వినాయకుని దర్శించుకున్న విదేశీ భక్తులు

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామిని వివిధ దేశాలకు చెందిన భక్తులు బుధవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. అమెరికా, కెనడా, యూకే, నెదర్లాండ్‌, జర్మనీ, రష్యా దేశాలకు చెందిన 46 మంది భక్తులు స్వామివారి దర్శనార్థం విచ్చేయగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, ప్రత్యేక...
News

‘భోజ్ ‌శాల’ మందిరమా ? మసీదా ? ఏఎస్ఐ సర్వేకు హైకోర్టు ఆదేశం

‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ధర్ జిల్లాలో ఉన్న 11వ శతాబ్దపు నిర్మాణం భోజ్ ‌శాలపై ఆరువారాల్లోగా శాస్త్రీయ సర్వేను నిర్వహించాలని ఆర్కియాలజికల్ సర్వే...
News

అహ్మద్ నగర్‌ పేరు మార్పు..ఇక నుంచి అహల్యానగర్‌

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యానగర్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్ధపు మరాఠా రాణి అహల్యాభాయ్ హోల్కర్ పేరు మీదుగా అహ్మద్‌నగర్‌ను 'అహల్యానగర్‌'గా మార్చాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర కేబినెట్‌ ఆమోదించింది. కాగా నిజాంషాహి వంశానికి చెందిన అహ్మద్...
News

విమోచన దినోత్సవ ప్రకటన చరిత్రాత్మకం : అమిత్‌షా

హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఏటా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం చరిత్రాత్మకమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో బుధవారం పేర్కొన్నారు. ‘‘నాటి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మారకార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17వ తేదీని హైదరాబాద్‌...
News

భారత నౌకాదళంలోకి రెండు అత్యాధునిక యుద్ధనౌకలు

భారత నౌకాదళం అమ్ములపొదిలోకి యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌లో ఉపయోగించే రెండు అత్యాధునిక యుద్ధనౌకలు బుధవారం చేరాయి. వీటికి ఐఎన్‌ఎస్‌ అగ్రే, ఐఎన్‌ఎస్‌ అక్షయ్‌ అని పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో భారత వాయుసేన అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరి సతీసమేతంగా...
News

ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలపై నాగపూర్ లో చర్చ

*15 నుండి మూడు రోజులపాటు నాగపూర్ లో అఖిల భారత ప్రతినిధి సభలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గత 99 సంవత్సరాలుగా క్రియాశీలకంగా సామాజిక సంస్థగా పని చేస్తుంది. వచ్చే ఏడాది 2025 విజయదశమి నాడు సంఘాన్ని స్థాపించి...
News

సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోం : అమిత్ షా

ఆశ్రయం కోరి వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడమనేది మన సార్వభౌమ నిర్ణయమని, దానిపై రాజీపడేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఇందుకోసం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్నటికీ వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. సీఏఏపై కొన్ని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 35 ; మాడభూషి అనంతశయనం అయ్యంగార్

నిస్వార్థ దేశభక్తుడు, ఉత్తమ పార్లమెంటేరియన్, సమర్థుడైన లోక్ సభ స్పీకర్, గొప్ప పండితుడు, మంచి గవర్నర్.. అన్నిటికీ మించి నిరాడంబరుడు, సద్గుణశీలి, వినయ సంపన్నుడు, కర్మయోగి శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్. పుణ్యక్షేత్రాల నిలయమైన చిత్తూరు జిల్లాలో శ్రీ పద్మావతీదేవి కొలువైవున్న...
1 1,312 1,313 1,314 1,315 1,316 2,481
Page 1314 of 2481