News

News

అలరించిన సంప్రదాయ నృత్యాలు

నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా దేవస్థానం గురువారం సాయంత్రం సాయినరాజ డాన్స్‌ అకాడమీ, కడప బృందంతో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.శ్రీశైలం ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మహాగణపతిం, భో..శంభో, శివతాండవం, హరహర...
ArticlesNews

వివాహ సంస్కారం సమాజ సంక్షేమం కోసం

ఒకరు ఇద్దరై, ఇద్దరు పలువురై, నీతి నియమబద్ధ జీవితం కొనసాగించడం కోసం వంశాభివృద్ధి కోసం, సంసార సుఖం వంటివేగాక ఋషి, దేవ, పిత్ర ఋణములను తీర్చుకొనుటకు వివాహం ఒక స్థానం. వివాహంలో దంపతుల బాధ్యత పెరుగుతుంది. కాబట్టి ఇది భారం కాదు,...
News

తిరుమల దర్శనానికి వారికి మినహా ఇతరులకు అనుమతి లేదు

టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు వారి కుటుంబ సభ్యులతో (భార్య, పిల్లలతో, తల్లి, తండ్రి ) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అయితే కొందరు మాజీ బోర్డు...
News

స్మృతి భవన్‌లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత ప్రతినిధుల సభను గౌరవనీయ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్‌జీ భాగవత్ మరియు గౌరవనీయులైన సర్కార్యవా శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సంవత్సరం నాగ్‌పూర్ (మహారాష్ట్ర)లోని రేషిమ్...
News

సందేశ్‌ఖాలీ దుర్మార్గుడి భూ ఆక్రమణల కేసులో ఈడీ సోదాలు

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో పలు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షేక్ షాజహాన్ మీద నమోదైన భూ ఆక్రమణల కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈడీ, కేంద్ర బలగాలతో సమన్వయంతో ఈ...
News

దేహమే దేవాలయం జీవుడే దేవుడు

దేహమే దేవాలయం జీవుడే దేవుడని తెలుసుకొని జీవించడమే ఉత్తమ మానవ ధర్మమని త్రిదండి చిన్న జీయర్‌ స్వామీజీ భక్తులకు ఉపదేశించారు. కర్నూలు శివారులోని గోదా గోకులంలో వెలసిన శ్రీ గోదా దేవి సమేత రంగనాథస్వామి దేవస్థానంలో చేపట్టిన వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం...
News

సీఏఏలో ముస్లింలను ఎందుకు చేర్చలేదు.. కారణం తెలిపిన అమిత్ షా

పౌరసత్వ సవరణ చట్టం CAA అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో ముస్లింలను చేర్చలేదు కాబట్టి, ఇది వివక్షతో కూడుకున్నదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు,...
News

అహోబిలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగువ అహోబిలంలో అంకురార్పణతో పది రోజుల పాటు జరగనున్నాయి. దాదాపు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం భగవంతుడికి సంవత్సరంలో ఒకసారి...
News

త్వరలోనే షార్‌లో మూడో ప్రయోగ వేదిక

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో మూడో ప్రయోగ వేదిక నిర్మాణానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. సాధ్యాసాధ్యాలు, నిర్మాణానికి అనువైన స్థలంపై శాస్త్రవేత్తలు ఇప్పటికే నివేదికలు రూపొందించారు. ఇస్రో అభివృద్ధి చేస్తున్న న్యూ జనరేషన్‌ లాంచ్‌ వెహికల్‌ను దృష్టిలో ఉంచుకుని...
News

హిందూ మున్నని ఆందోళనతో ఆలయ భూమి నుంచి చర్చి తొలగింపు

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఓ క్రైస్తవ కుటుంబం ఆలయ భూమిని ఆక్రమించేసింది. అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. పనిలో పనిగా ఓ చర్చ్ కూడా కట్టేసారు. దాంతో హిందూ మున్నని సంస్థ రంగంలోకి దిగింది. వారు చేసిన ఆందోళనలకు అధికారులు దిగివచ్చారు....
1 1,310 1,311 1,312 1,313 1,314 2,481
Page 1312 of 2481