విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్ ట్రయంప్’ సాగర విన్యాసాలు
భారత్, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్ ట్రయంప్’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం...









