News

News

విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్‌ ట్రయంప్‌’ సాగర విన్యాసాలు

భారత్‌, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్‌ ట్రయంప్‌’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం...
News

సింహాచలం దేవస్థానంలో శబలా భోజన పండగ

దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌, అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్‌ అన్నారు. సొసైటీ ఫర్‌ అవేర్‌నెస్‌ అండ్‌ విజన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్ (సేవ్‌) సంస్థ ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం కృష్ణాపురం గోశాల...
News

ఆర్టికల్‌ 370ని రద్దు ఐరాసలో మహారాజ హరి సింగ్‌ మనుమడు మద్దతు

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని మహారాజా హరి సింగ్‌ మనువడు ఎంకే అజాతశత్రు సింగ్‌ ఐక్యరాజ్యసమితిలో ప్రశంసించారు. 1947లో భారత్‌తో జరిగిన విలీన ఒప్పందంపై సంతకం చేసిన మహారాజా హరిసింగ్‌ మనుడు,...
News

సందేశ్‌ఖాలీ కేసు: ఆరు రోజుల పోలీస్ కస్టడీకి షేక్ షాజహాన్‌

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఈడీ అధికారులపై దాడి చేసిన కేసులో నిందితుడు షేక్ షాజహాన్‌కు కోల్‌కతా న్యాయస్థానం ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. షేక్ షాజహాన్‌తో పాటు సహనిందితులైన సుకుమార్ సర్దార్, మెహబుల్ మొల్లాలను కూడా ఆరు రోజుల పోలీస్ కస్టడీకి...
News

ఏప్రిల్‌ 26న శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం

శ్రీశైలంలో వచ్చే ఏప్రిల్‌ 26న అమ్మవారికి కుంభోత్సవాన్ని నిర్వహిస్తుండటంతో ఆలయ అధికారులు, ఉద్యోగులు శుక్రవారం కొబ్బరికాయలు సమర్పించారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ, శుక్రవారం రోజున ఏ రోజు ముందు వస్తే ఆ రోజు శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 42 ; గుండు వేంకట కృష్ణమూర్తి

పవర్ పేట (ఏలూరు) రైల్వే స్టేషన్లో ఓ 10 మంది సత్యాగ్రహుల్ని - ఇద్దరిద్దరికి కలిపి చేతులకు సంకెళ్లు వేసి - రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లటం కోసం పోలీసులు తీసుకువచ్చారు. ట్రెయిన్ రావటానికి ఇంకా సమయం ఉంది. ఇరవయ్యేళ్ల వయసున్న...
News

శ్రీశైలం అభివృద్ధి పనులపై ఏసీబీ అధికారుల విచారణ

శ్రీశైలం అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని, నిధుల దుర్వినియోగానికి కొంతమంది పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (అనిశా) వివరాలు సేకరిస్తోంది. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ఇప్పటికైనా అవినీతిపరులెవరనేది తెలుస్తుందా..? లేదా..? అనే ఉత్కంఠ...
News

మంగళగిరి వద్ద అక్రమంగా తరలిస్తున్న గోవులు పట్టివేత

గుంటూరు జిల్లా మంగళగిరి కాజ టోల్ గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గోవులు రవాణాను అడ్డుకున్నారు. మినీ లారీ వాహనంలో అక్రమంగా తుని నుండి చిలకలూరిపేటకు అక్రమంగా 12 గోవులను తరలిస్తున్న వాహనాన్ని గోసంరక్షణ దళ్ కార్యకర్తలు కాజ టోల్గేట్ వద్ద...
News

24న అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసు

నంద్యాల నుంచి అరుణాచల క్షేత్రానికి ఈ నెల 24వ తేదీన ప్రత్యేక సూపర్‌ లగ్జరీ సర్వీసు ఏర్పాటు చేశామని నంద్యాల ఆర్టీసీ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ మద్దిలేటి నాయుడు గురువారం తెలిపారు. ఈ సర్వీసు ఆదివారం ఉదయం 6 గంటలకు నంద్యాల...
ArticlesNews

అహో’ మంగళాద్రీశా! నమోస్తుతే….

శ్రీమహావిష్ణువు దశవతారాలలో నాలగవది నృసింహుడు అవతారరీత్యా ఉగ్రమూర్తే అయినా కరుణాంతరంగుడు. దుష్టశిక్షణ కోసం స్తంభంలో ఉద్భవించి, శిష్టులకు ప్రసన్నాకృతితో సాక్షాత్కరించారు. మంగళాద్రి (మంగళగిరి), అహోబిలం నృసింహ క్షేత్రాలలో ఫాల్గుణ శుక్ల పక్షంలో బ్రహ్మోత్సవ/ కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. గుంటూరు జిల్లాలో కృష్ణానదీ...
1 1,296 1,297 1,298 1,299 1,300 2,480
Page 1298 of 2480