(మార్చి 23 - షాహీద్ దివాస్) దిల్ సే నిక్లేగీ నా మర్ కర్..వతన్ కీ ఉల్ఫత్ మెరీ మిట్టీ సేభీ ఖుష్బూ-ఏ-వతన్ ఆయేగీ దీని అర్థం ఏంటంటే...‘‘మాతృభూమిపై నా ప్రేమను, నా అభిమానాన్ని మరణం కూడా ఆపలేదు. మరుభూమికి చేరిన...
హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్లోని భోజ్శాల కాంప్లెక్సులో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య డజను మంది ఆర్కియాలజీ సిబ్బంది, ధార్ జిల్లా అధికారులు సర్వే మొదలు పెట్టారు. సర్వే జరుగుతుండగా ఆ ప్రాంతంలో పోలీసులు...
అందరికీ సమానంగా విద్యను అందించే దిశగా అలహాబాద్ హైకోర్టు శుక్రవారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదరసా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004ను రాజ్యాంగ విరుద్ధం అని విస్పష్టంగా ప్రకటించింది. ఆ చట్టం మాత్రమే కాదు, మదరసా విద్య అనేదే లౌకికవాదానికి...
హిందూ జీవన విధానంలో దేవతార్చన చాలా ముఖ్యమైనది. దేవతార్చన అంటే దేవాల యాల చుట్టూ తిరగడం కాదు. ప్రతి హిందువు తన ఇంట ఒక దైవ మందిరం ఏర్పరచుకోవాలి. ఈ రోజుల్లో ఇంట్లో ఇంటీరియర్స్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. కాని...
మంత్రాలయంలో ఏకాదశి సందర్భంగా రాఘవేంద్ర స్వామి గురువారం భక్తులకు నిజ బృందావన రూపంలో దర్శనమిచ్చారు. గురువారం శ్రీమఠంలో నిత్య పూజలకు విరామం ఇచ్చారు. నిర్మాల్యం మాత్రమే చేసి కాషాయ వస్త్రాలు, తులసిమాలతో బృందావనాన్ని అలంకరించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు నిజ బృందావనానికి హారతి...
విశాఖపట్నంలో సేవ్ (సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్) ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాల ఆవరణలో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు శబలా భోజన పండగ నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, ప్రకృతి వ్యవసాయ సాధకుడు...
హోలీ పండుగ అంటే అందరికీ ఒక ఉత్సాహం. రంగులు జల్లుకుంటూ వేడుక జరుపుకోవడం ఆ పండుగ ప్రత్యేకత. దక్షిణభారతదేశంలో హోలీ జరుపుకోవడం తక్కువే కానీ ఉత్తర భారతదేశంలో ఈ పండుగను వారం పది రోజుల పాటు విశేషంగా జరుపుకుంటారు. ఒక్కోరోజు ఒక్కో...
సముద్ర యానంలో పైరసీ నిరోధక ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటూ, విజయకేతనం ఎగురవేస్తున్న ‘ఐఎన్ఎస్ సుమిత్ర’ నౌకకు ప్రత్యేక పురస్కారం లభించిందని తూర్పు నౌకాదళ వర్గాలు తెలిపాయి. గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారత నౌకాదళం అధిపతి, అడ్మిరల్ ఆర్.హరికుమార్ ముఖ్య అతిథిగా...
చేప్రతి మనిషికి ఎదొక సమయంలో డబ్బు లేక పోవడంవల్ల ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉంటాయి. అత్యవసరమైన సమయంలో అప్పులు చేసి అవి తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొం టున్న పేద, మధ్య తరగతులవారికి చేయూతనిచ్చే వారికి...
లేపాక్షి శిల్పకళ పరిరక్షణ, దేవాలయ పునరుద్ధరణ జరిగింది. ఒకవైపు, దేశ స్వాతంత్ర పోరాటంలో పాత్ర మరోవైపు, సమర్థతతో నిర్వహించిన గొప్ప వ్యక్తి కల్లూరు సుబ్బారావు.ఆయన అనంతపురం జిల్లాలోని హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897వ సంవత్సరం మే 25వ తేదీన శ్రీ...