News

ArticlesNews

అహో’ మంగళాద్రీశా! నమోస్తుతే….

శ్రీమహావిష్ణువు దశవతారాలలో నాలగవది నృసింహుడు అవతారరీత్యా ఉగ్రమూర్తే అయినా కరుణాంతరంగుడు. దుష్టశిక్షణ కోసం స్తంభంలో ఉద్భవించి, శిష్టులకు ప్రసన్నాకృతితో సాక్షాత్కరించారు. మంగళాద్రి (మంగళగిరి), అహోబిలం నృసింహ క్షేత్రాలలో ఫాల్గుణ శుక్ల పక్షంలో బ్రహ్మోత్సవ/ కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. గుంటూరు జిల్లాలో కృష్ణానదీ...
News

మువ్వల సవ్వడితో పులకించిన కూచిపూడి

కూచిపూడిలోని సిద్ధేంద్రయోగి నాట్య కళా వేదికపై శుక్రవారం సాయంత్రం ప్రదర్శించిన నృత్యాభినయాలు కళాభిమానుల్ని రంజింపజేశాయి. నాట్యాచార్యుల ఇలవేల్పయిన బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజున నిర్వహించిన సంగీత, నృత్య సేవలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నాయి. కేంద్ర సంగీత...
News

అమెరికా, కెనడాల్లో రామ మందిర్ రథయాత్ర

అమెరికా, కెనడాల్లో చేపట్టనున్న రామ్ మందిరం రథయాత్రను ఈ నెల 25న చికాగోలో ప్రారంభించనున్నట్లు 'విశ్వ హిందూ పరిషత్ అమెరికా' (వీహెచ్పీఏ) గురువారం తెలిపింది. మొత్తం 48 రాష్ట్రాల మీదుగా అరవై రోజులపాటు 8,000 మైళ్లకు పైగా ఈ యాత్ర కొనసాగనుంది....
News

శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి ఉగాది మహోత్సవాలు

నంద్యాల జిల్లా శ్రీశైలంలో 2024 ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవ ఏర్పాట్లపై కర్ణాటకలో పలు భక్త బృందాలతో దేవస్థానం సమన్వయ సమావేశం నిర్వహించారు. బాగుల్కొట్ జిల్లా రబ్బని పట్టణంలో...
News

మార్చి 24, 25న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థాల్లో ఒకటైన తుంబురు తీర్థముక్కోటికి ఉత్సవాన్ని 2024 మార్చి 24, 25వ తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా తుంబురు...
News

మాస్కోపై ఐసిస్ ఉగ్రవాద దాడి, 60 మంది దుర్మరణం

రష్యా రాజధాని మాస్కోలోని ఓ కచేరీ హాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 60 మంది మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. దాడి చేసిన వారి వివరాలు ఇంకా...
ArticlesNews

జలమూ జగన్నాథుడే

జలాలు మన మనుగడకు జీవనాడులు. ఈ పుడమిపై అమృత వాహినులుగా ప్రవహించే ఆ అంతర్యామి ఆశీర్వచనాలు. ‘రాయి కన్నా జలం బలమైంది. ప్రకృతిలోని అన్ని వనరులతో పోలిస్తే నదులు చైతన్య ప్రవాహంతో కూడినవి’ అన్నారు ఓ ఆధ్యాత్మిక గురువు. లౌకికంగా, పారమార్థికంగా...
News

ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి : ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

కడప ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.టీటీడీ అనుబంధ ఆలయమైన ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధ‌వారం తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో నిర్వహించిన స‌మీక్షలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 16న...
1 1,297 1,298 1,299 1,300 1,301 2,480
Page 1299 of 2480