News

News

మానవాళి జీవితానికి మార్గదర్శకం భగవద్గీత

భగవద్గీతను ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉపకరిస్తే జీవితం నేపథ్యాన్ని తెలియజేస్తుందని, మానవ జీవితంలో శాంతి,ఆనందం, ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శకంగా ఉంటుందని విశాఖపట్నానికి చెందిన ఆధ్యాత్మిక ప్రవచన కర్త, నిష్కామ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు అరుణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విజయనగరం పట్టణంలోని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 48 ; పుల్లెల శ్యామసుందరరావు

భారత స్వాతంత్ర ఉద్యమ రోజుల్లో పుల్లెల శ్యామ సుందరావు పేరు తెల్లవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పోరాట యోధుడిగానే కాకుండా అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్ గా ఆయన తన వంతు పాత్ర నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నివాసి. బరంపురంలో...
News

భారత వాయుసేన అమ్ములపొదిలో కొత్త అస్త్రం తేజస్ ఎంకె1ఎ

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఎంకె1ఎ సీరీస్‌లో మొట్టమొదటి విమానం ఎల్ఎ5033 మొదటి గగనవిహారం విజయవంతమైంది. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రంలో గురువారం సాయంత్రం ఆ ప్రయోగం చేపట్టారు. తేజస్ ఎంకె1ఎ ఎయిర్‌క్రాఫ్ట్ 18 నిమిషాల...
News

ద్వారకాతిరుమలలో కల్యాణ మండపాల రుసుముల పెంపునకు నిర్ణయం

ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై, కొండ దిగువన భక్తులు వివాహాది శుభకార్యాలు జరుపుకునే దేవస్థానం కల్యాణ మండపాల రుసుములను పెంచేందుకు ధర్మకర్తల మండలి తీర్మానించిందని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు గురువారం ప్రకటనలో తెలిపారు. మండపాల నిర్వహణ, శానిటేషన్‌, విద్యుత్‌ వంటి ధరలు...
ArticlesNews

లోక కల్యాణమే హితంగా…

రామకృష్ణ మిషన్‌ అధ్యక్షులు, అత్యంత సీనియర్‌ సాధువు అయిన స్వామి స్మరణానంద తన 94వ యేట మార్చ్‌ 26న పరమపదించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. సంపూర్ణ జీవితం గడిపిన స్మరణానంద... రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద ఆలోచనల వ్యాప్తికి...
ArticlesNews

వినూత్న తరహాలో సంస్కృత ప్రచారం చేస్తున్న యువతి

చాలామంది సంస్కృతం ఒక మతానికి, దాని ధర్మాలకు సంబంధించిన భాష అని అనుకుంటారు. ఆ మూసని ఛేదించి, మామూలు సంభాషణలకు సైతం వాడుకోగల భాష సంస్కృతం అని యువతరానికి తెలియజేస్తున్నారు బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల యువతి సమష్ఠి గుబ్బి. బెంగళూరులోని...
News

బదౌన్ ఘటన నేపథ్యంలో హిందూ ప్రియుణ్ణి త్వరగా పెళ్ళి చేసుకున్న ముస్లిం యువతి

మార్చి 28, గురువారం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఒక ఘర్‌వాపసీ తరహా వివాహం జరిగింది. 20ఏళ్ళ ముస్లిం యువతి హీనా అలీ సనాతన ధర్మంలోకి మారి, తన ప్రియుడైన హిందూయువకుడు మహేష్ మౌర్యను పెళ్ళి చేసుకుంది. కొద్దిరోజుల క్రితం బదౌన్‌లో ఇద్దరు హిందూ...
ArticlesNews

కర్ణాటక సంగీత కాసారంలో కశ్మలం టిఎం కృష్ణ

సుమారు పది రోజులుగా దక్షిణభారతదేశపు శాస్త్రీయసంగీత ప్రపంచం అల్లకల్లోలమైపోతోంది. కారణం, మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఈ యేడాది సంగీతకళానిధి పురస్కారాన్ని టిఎం కృష్ణకు ప్రకటించడమే. ఆ నిర్ణయం కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతులైన విద్వాంసుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలగజేసింది. కృష్ణకు సంగీతకళానిధి అవార్డు...
News

స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ అలంకార మండప వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వర్ణ రథంపై అధిష్ఠించి...
News

సంద్రంలో కొనసాగుతున్న సైనిక విన్యాసాలు

కాకినాడ జిల్లాలోని సూర్యారావుపేట సముద్రంలో ఇండో-అమెరికన్‌ సంయుక్త నావికా దళాల రహస్య సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. మూడోరోజు గురువారం ఇరు దేశాలకు చెందిన యుద్ధవిమానాలు, హెలీకాఫ్టర్లు సముద్రతీరంలో చక్కర్లు కొడుతూ విన్యాసాలు నిర్వహించాయి. లంగరువేసిన యుద్ధ నౌకల ద్వారా మెకనైజ్డ్‌ లాంగ్‌...
1 1,286 1,287 1,288 1,289 1,290 2,480
Page 1288 of 2480