News

News

రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డులు ప్రదానం

రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం నేటి ఉదయం జరిగింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌, మాజీ ప్రధాని చౌధురి...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 49 ; పరవస్తు రంగాచార్యులు

కళింగాంధ్రకు చెందిన మొట్టమొదటి జర్నలిస్టుగా పేరుగాంచారు రంగాచార్యులుగారు. ప్రజల్లో నూతన చైతన్యం కలిగించాలనే తలంపుతో సకల విద్యాభివృధ్ధిని అనే వార్తాపత్రికను 1873 లో ప్రారంభించారు. ఆ పత్రిక తొలి కాపీ ఇప్పటికీ రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో భద్రంగా ఉంది. అయితే లండన్...
News

ఆపరేషన్ థియేటర్‌లో శివస్తోత్రాల ఆలాపన మధ్య ప్రసవం

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ గర్భిణీ, శివస్తోత్రాల ఆలాపన మధ్య ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ థియేటర్ లో గర్భిణీ తరఫు బంధువు శివస్తోత్రాలు ఆలపిస్తుండగా ప్రసవం జరిగిది. వైద్యుల సమ్మతితో పాటు సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఉజ్జయినిలోని మంచామన్...
News

తెలుగు భాషను బతికించుకోవాలి

తెలుగు భాషను బతికించుకోవడానికి సాహిత్యం ఒక సాధనమని ఉషా పక్ష పత్రిక మేనేజింగ్ డైరెక్టర్, ఎడిటర్ శరత్ చంద్ర తెలిపారు. శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఉషా -వెలగపూడి సీతారామయ్య సంయుక్త నిర్వహణలో జరిగిన కథల పోటీ ఫలితాలు ప్రకటిస్తూ...
ArticlesNews

కేరళ మార్కు సెక్యులరిజం : గణపతి హోమంపై నిషేధం, ప్రభుత్వ పాఠశాలలో ఇఫ్తార్ విందు

కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇఫ్తార్ విందు నిర్వహించడం వివాదాస్పదమైంది. కోళికోడ్ జిల్లా నెడుమన్నూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆ కార్యక్రమం జరిగింది. కొన్నివారాల క్రితం అక్కడ గణపతి హోమం జరపకుండా అడ్డుకున్నారు. కానీ ఈ నెల 20న ఇఫ్తార్ విందు...
News

కాకినాడ తీరంలో ఆకట్టుకున్న టైగర్‌ ట్రయంఫ్‌-24

హోరు గాలులు.. ఉవ్వెతున్న ఎగిసే కెరటాలు.. దూసుకొస్తున్న యుద్ధ నౌకలు.. వాహనాలు.. చక్కెర్లు కొడుతున్న హెలికాప్టర్లు.. జెట్‌ విమానాలు.. పొగ బాంబులు.. అప్రమత్తమైన భారత్‌, అమెరికా రక్షణ బలగాలు.. హెలికాప్టర్లలో క్షతగాత్రులు, వాహన సామగ్రి తరలింపు.. నౌక, వాయు, పదాతి దళాల...
News

23 మంది పాకిస్థానీలను రక్షించిన భారత్..

భారత నౌకాదళం మరోసారి తన బలాన్ని ప్రదర్శించింది. నేవీ సైనికులు మరోసారి ధైర్యసాహసాలు ప్రదర్శించి సముద్రపు దొంగల నుంచి పలువురిని కాపాడారు. ఆ క్రమంలో భారత నౌకాదళం రక్షించిన వారిలో 23 మంది పాకిస్థానీలు ఉన్నారు. అయితే శుక్రవారం యెమెన్ సమీపంలోని...
News

ముంచింగ్‌పుట్ కుట్ర కేసులో అనుబంధ ఛార్జిషీటు

యువతను విప్లవ తీవ్రవాదం వైపు ప్రొత్సహించడంతో పాటు మావోయిజాన్నివ్యాప్తికి తెరవెనుక తతంగం నడుపుతూ నిషేధిత సీపీఐ(మావోయిస్ట్)కు మద్దతుదారుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జీషీటు దాఖలు చేసింది. ఎన్ఐఏ ఈ మేరకు విశాఖ కోర్టులో చార్జిషీటు సమర్పించింది. రామక్కగిరి చంద్ర...
News

సామాజిక స్థాయిలో సంస్కరణలు అవసరం : ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్

పోలీసులు లేదా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడుల వల్ల ప్రజల ప్రవర్తనలో మార్పు రాకూడదని, హృదయపూర్వకంగా, మనస్సాక్షితో జరగాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. “సామాజికంగా అప్రమత్తంగా, క్రమశిక్షణతో కూడిన, సంస్కారవంతమైన, ప్రగతిశీల...
News

ఏప్రిల్‌ 2న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 9న ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీగా...
1 1,285 1,286 1,287 1,288 1,289 2,480
Page 1287 of 2480