News

ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 67 ; అనీబిసెంట్

భారతదేశ స్వాతంత్రం కోసం స్వదేశీయులు ఉద్యమం చేయటం అర్థం చేసుకోగలం. భారతీయుల స్వాతంత్ర కాంక్షను గుర్తించి భారతీయులతో గళం కలిపిన విదేశీ వ్యక్తులు వున్నారు. ఐరోపా దేశాలు వలసపాలన సాగిస్తున్న సమయంలో ఆ ఐరోపా ఖండ దేశీయులే బ్రిటీష్ వారి దమన...
ArticlesNews

దేవాలయాలలో ధ్వజస్తంభం ఎందుకంటే..

ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఎందుకుంటుందనే విషయం కొందరికి తెలియక పోవచ్చు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు అశ్వమేధ యాగానికి పూనుకున్నాడు. మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. వారితో యుద్ధంచేసి...
ArticlesNews

ఆ గ్రామం చదువుకుంది

ఆ గ్రామం అంతా చాలా ఆహ్లాదంగా, ఆనంద ఉత్సాహాలతో గడుపుతోంది. గ్రామంలోని వాతావరణంలో భిన్నమైన స్ఫూర్తి నెలకొంది. ప్రతి ఇంటిని పండుగ రోజులానే చాలా శ్రద్దగా శుభ్రం చేశారు. కొద్ది రోజుల క్రితం ఆ గ్రామాన్ని చూస్తే దీనికి భిన్నంగా ఉండేది....
News

అయోధ్యలో జరిగిన సూర్య తిలకం వేడుక వెనుకవున్న శాస్త్రీయ కారణాలు

శ్రీరాముని జన్మదినోత్సవం రోజున ఆ బాలరామునికి జరిగిన సూర్య తిలకం వేడుక మీద సర్వత్రా చర్చ నెలకొంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యతిలకం వేడుక వెనుక ఉన్న నిజమిదే.. అయోధ్య రామమందిరం నిర్మాణం నిర్ణయం...
News

సంఘ్ పట్ల సమాజంలో ఆసక్తి పెరిగింది : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్

మనం ఎవ్వరేమో మనం స్పష్టంగా గుర్తించి, మనం హిందువులమని గర్వంగా చెపుకోగలగాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లోని హెడ్గేవార్ మెమోరియల్ కమిటీ మహర్షి వ్యాస్ ఆడిటోరియంలో వివేక్ (మరాఠీ)...
News

హనుమాన్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలి ; విశ్వహిందూ పరిషత్

హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 23న ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు తెలంగాణ విశ్వహిందూ పరిషత్, బజ రంగ్ దళ్ నాయకులు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే హనుమాన్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సోమాజిగూడ...
News

ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 21వ తేదీన...
News

తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

తిరుమల చుట్టూ ఉన్న కొండల్లో అగ్నిప్రమాదం సంభవించింది. శేషచల అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగసిపడి శ్రీగంధం వనం మంటలు వ్యాపించాయి.శ్రీగంధం వనంలో చెట్లు దగ్ధమవ్వటంతో తిరుమలలో దట్టంగా పొగ అలుముకుంది.ఎండలతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు...
News

చైనా అంతరిక్ష కార్యక్రమాలపై నాసా అధిపతి అనుమానం

చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా అథిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రాగన్ తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అక్కడ తన సైనిక ఆపరేషన్లను దాచి పెడుతోందని చట్టసభ సభ్యులకు వెల్లడించారు. “దశాబ్దకాలంగా ఈ...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ వెంట నడిచిన ఆంధ్రులు 66 ; గుడ్ల శ్రీరాములు

రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ వారి తరపున జర్మనీతో తలపడటానికి వెళ్లిన భారతీయ దళంలో శ్రీరాములు ఒకరు. లిబియాలోని అల్లాడిన్ రంగానికి వీరి దళం వెళ్ళింది. ఆ రోజుల్లో ఇటలీ, జర్మనీ విమానాలు శత్రువులపై అగ్నివర్షం కురిపిస్తున్నాయి. పోరాటం భీకరంగా సాగుతున్నది....
1 1,256 1,257 1,258 1,259 1,260 2,480
Page 1258 of 2480