స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 67 ; అనీబిసెంట్
భారతదేశ స్వాతంత్రం కోసం స్వదేశీయులు ఉద్యమం చేయటం అర్థం చేసుకోగలం. భారతీయుల స్వాతంత్ర కాంక్షను గుర్తించి భారతీయులతో గళం కలిపిన విదేశీ వ్యక్తులు వున్నారు. ఐరోపా దేశాలు వలసపాలన సాగిస్తున్న సమయంలో ఆ ఐరోపా ఖండ దేశీయులే బ్రిటీష్ వారి దమన...









