News

ArticlesNews

దేవుడా.. సౌకర్యాలేవీ?

చారిత్రక ప్రాభవాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రాల చెంత సమస్యలు రాజ్యమేలుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలనలోకి విలీనమైన దివ్యాలయాల్లో వసతుల కొరత వెంటాడుతోంది. యాత్రికులను అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. చరిత్ర పుటల్లో చెరగని స్థానం పొంది విరాజిల్లుతున్న భవ్య ఆలయాల్లో పర్యాటకులకు...
News

హితకారిణి సమాజం ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం వర్ధంతి వేడుకలు

రాజమహేంద్రవరంలోని హితకారిణి సమాజం ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్.కె.వి.టి డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ రాజబాబు, తెలుగు విభాగాధిపతి డా. పి.వి.బి సంజీవ రావు తదితర నగర ప్రముఖులు రాజమహేంద్రవరం ఆనంద గార్డెన్స్ వద్ద కందుకూరి దంపతుల సమాధుల వద్ద పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు మాట్లాడుతూ తెలుగు సమాజం యొక్క సామాజిక పునరుజ్జీవనం, వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్య, బాల్య వివాహాల నిర్మూలనలో కందుకూరి వీరేశలింగం కీలక పాత్ర పోషించారన్నారు. ప్రగతిశీల విలువలను పెంపొందించడానికి నవలలు, వ్యాసాలు మరియు నాటకాలతో తెలుగు సాహిత్యానికి గణనీయమైన కృషి చేశారని తెలిపారు. హితకారిణి సమాజం సహాయ కమిషనర్ మరియు కరస్పాండెంట్ సింగం రాధా మాట్లాడుతూ ఆయన స్థాపించిన హితకారిణి సమాజం కందుకూరి...
News

ఎర్త్‌ 2.0

పెరుగుతున్న జనాభా, వనరుల విధ్వంసం, వాతావరణ కాలుష్యం వెరసి మానవ మనుగడకు అనువైన మరో గ్రహాన్ని అన్వేషించే ప్రయోగాలు ఎన్నటినుంచో జరుగుతున్నాయి. తాజాగా భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో మానవ ఆవాసానికి అనువైన గ్రహాన్ని కనుగొన్నట్టు నాసా పరిశోధకులు ప్రకటించారు. ఈ ఎక్సో ప్లానెట్‌ పేరును గ్లీస్‌ 12బీగా వెల్లడించారు....
News

తెలంగాణలో పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రత్యేక బస్ సర్వీస్

తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి నరసింహస్వామి దేవాలయం, చిలుకూరి బాలాజీ దేవాలయం, ముచ్చింతల రామానుజక్షేత్రం సందర్శించవచ్చని పేర్కొన్నారు. జూన్...
ArticlesNews

క్రైస్తవ జనాభా కూడా తగ్గింది, ముస్లిం జనాభా పెరిగింది

క్రైస్తవ దేశాల జనాభా 1950 నాటికీ, 2015 నాటికి చాలా మారిపోయింది. 1950లో 93 దేశాలలో క్రైస్తవులు అధిక సంఖ్యాకులుగా ఉంటే, ఇప్పుడు ఆ 93 దేశాలలోని 77 దేశాలలో వారి సంఖ్య 65 ఏళ్ల తరువాత చూస్తే తిరోగమనంలో ఉంది....
News

శిల్ప ఆగమ వాస్తు సదస్సు

శిల్ప కళాభారతి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్టేట్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆయోగ్ (సిత) కార్యాలయంలో 25, 26 తేదీల్లో శిల్ప ఆగమ వాస్తు సదస్సు జరిగింది. ఇందులో రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన శిల్ప. ఆగమ-వాస్తు పండితులు హాజరై ఆయా అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా శిల్ప కళాభారతి సంచాలకులు కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య ప్రచురించిన 'మనసార వాస్తు శాస్త్ర గ్రంథాన్ని ఆదివారం రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ, శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణా ధికారి కె.ఎస్. రామరావు ఆవిష్కరించారు. అనం తరం కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ వాస్తు శిల్పం, రూపకల్పనపై ఉన్న ప్రాచీన సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువ దించిన డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు అభినందనీ యులన్నారు. ఆధ్యాత్మిక కళల్లో హస్త కళాకారుడు...
News

భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు

తిరుమలలో భక్తుల రద్దీ ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వేస‌వి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని...
News

వైభవంగా దారగంగమ్మకు జలాభిషేకం

శృంగవరపుకోట, న్యూస్‌టుడే : ఎస్‌.కోట గ్రామదేవత శ్రీదారగంగమ్మ జాతరలో భాగంగా ఆదివారం ఉదయం జలాభిషేకం వైభవంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి అర్చకులు అగ్నిహోత్రం రాజగోపాలచార్యులు, గార్లపాటి మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మూలవిరాట్టుకు గంగ, పాలతో అభిషేకాలు నిర్వహించారు. వేలాదిగా మహిళలు కలశాలతో తరలివచ్చి జలాభిషేకం చేశారు. అనువంశిక పూజారి మోపాడ గౌరినాయుడు దంపతులు అమ్మవారిని అభిషేకించారు. అనంతరం మూలవిరాట్టు నిజరూప దర్శనానికి భక్తులను అనుమతించారు. నేడే తొలేళ్ల ఉత్సవం.. దారగంగమ్మ జాతరలో భాగంగా తొలేళ్లు సోమవారం జరగనుంది. మోపాడ వీధిలోని అమ్మవారి ఆనువంశిక పూజారి గౌరినాయుడు ఇంటి నుంచి చుక్కవీధిలో బసవబోయిన గంగయ్య ఇంటి వద్ద చేనుకుండలో వరి విత్తనాలు పట్టుకొని ఊరేగింపు బయలుదేరుతారు. గాంధీబొమ్మ కూడలిలో ఉన్న పాండవుల చావిడి (శతకం పట్టు) వద్ద విత్తనాలు పోస్తారు. వీటిని రైతులు కొద్దిగా పట్టుకెళ్లి...
ArticlesNews

సజ్జన సహవాసం.. మాలిన్య ప్రక్షాళనం

సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడిక మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది. ఆదిశంకరాచార్యుల వారి ‘మోహముద్గరం’గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లో తొమ్మిదో శ్లోకమిది. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః భగవత్‌...
News

భానుడి క్షేత్రంలో భక్తులకు చుక్కలు!

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జనాల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అస్తవ్యస్తంగా ఉన్న క్యూలైన్లు, పర్యవేక్షణ లోపం, అరకొర సదుపాయాలతో చుక్కలు కనిపించాయి. గత అనుభవాలను దృష్టిలో...
1 1,200 1,201 1,202 1,203 1,204 2,480
Page 1202 of 2480