News

News

భానుడి క్షేత్రంలో భక్తులకు చుక్కలు!

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జనాల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అస్తవ్యస్తంగా ఉన్న క్యూలైన్లు, పర్యవేక్షణ లోపం, అరకొర సదుపాయాలతో చుక్కలు కనిపించాయి. గత అనుభవాలను దృష్టిలో...
News

సైన్యాధిపతి పదవీకాలం నెలపాటు పొడిగింపు

సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెలపాటు పొడిగించింది. దీంతో జూన్ 30 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. క్యాబినెట్ నియామకాల కమిటీ దీనికి ఆమోదం తెలిపినట్లు వివరిం చింది. ఈ తరహా...
News

1నుంచి తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు

తిరుమలలోని అంజనాద్రి ఆకాశగంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమజ్జయంతిని జూన్‌ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంజనాద్రి ఆలయంలో.. ఆకాశగంగలోని అంజనాదేవి–బాలాంజనేయస్వామి ఆలయంలో ఐదురోజుల పాటు ఉదయం 8.30 నుంచి...
News

రేపు అగ్నిబాన్‌ రాకెట్‌ ప్రయోగం

చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ తొలిసారి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టదలచిన అగ్నిబాన్‌ సబ్‌ ఆర్బిటాల్‌ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్‌ (సార్టెడ్‌) రాకెట్‌ ప్రయోగం మంగళవారం జరగనుంది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఈ ప్రయోగాన్ని ఈ నెల...
ArticlesNews

అభ్యుదయ ఆది శిఖరం కందుకూరి వీరేశలింగం పంతులు

(మే 27 - కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి ) తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తులలో ముఖ్యులు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, సంఘ సంస్కర్త. కందుకూరి వీరేశలింగం పంతులు 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. పుస్తకాలు చదివి ప్రభావితులై సామాజిక దురాచారాల నిర్మూలన దిశగా కృషి చేశారు. దేశంలో మొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి వీరేశలింగం కావడం విశేషం. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారు. స్త్రీ విద్య కోసం ఉద్యమించిన వీరేశలింగం పంతులుగారు బాలికల కోసం పాఠశాలను స్థాపించారు. బ్రిటిష్ హయాంలో జరుగుతున్న బాల్య వివాహాలకు నిరసనగా ఆయన...
News

చైనా ల్యాబ్‌లో మరో ప్రాణాంతక వైరస్‌?

చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలోని మరో కొత్త వైరస్‌ను సృష్టించారు. ఎబోలా మాదిరిగానే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. మనిషిని కేవలం మూడు రోజుల్లోనే చంపేస్తుంది. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకే శాస్త్రవేత్తులు ఈ వైరస్...
News

రాత్రికి తీరం దాటనున్న రెమాల్ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఉద్ధృతమై తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ఈ తుపాను బంగ్లాదేశ్ కేపుపారాకు దక్షిణ నైరుతి దిశగా 260 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బంగాల్ సాగర్ ఐలాండ్స్​కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల...
News

వేప చెట్టుకు మామిడి పండ్లు! వీడియో వైరల్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకున్న ప్రకృతి వింత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ అధికారిక నివాస ప్రాంగణంలో ఉన్న వేప చెట్టుకు మామిడి పండ్లు వెళ్లాడుతూ కనిపించడం చూపరులను అవాక్కు చేస్తోంది. దీంతో ఆ చెట్టును మంత్రి స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాతో పంచుకున్నారు. వేప చెట్టుకు మామిడి కాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతుండటం అందులో కనిపించింది. ‘ఇవాళ నేను నా ఇంటి ఆవరణలోని వేప చెట్టును దగ్గరకెళ్లి చూశా. దానికి మామిడి పండ్లు కనిపించడం చూసి నా మనసు పులకించిపోయింది. ప్రతిభ గల ఓ తోటమాలి కొన్నేళ్ల కిందట ఈ ప్రయోగం చేసి ఉంటాడనుకుంటా. కానీ ఇది ఒక అద్భుతం అని చెప్పేందుకు ఏమాత్రం తీసిపోదు’ అని ఆ వీడియో కింద కామెంట్...
News

హనుమా.. భక్తుల అవస్థలు కానవా?

అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు విడిది చేసే రామదూత నిలయంలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ 16 ఏసీ గదులున్నాయి. 8 గదుల్లో ఏసీలు గత కొన్ని నెలలుగా పనిచేయడంలేదు. ఫలితంగా ఇందులో బస చేసే...
1 1,201 1,202 1,203 1,204 1,205 2,480
Page 1203 of 2480