భానుడి క్షేత్రంలో భక్తులకు చుక్కలు!
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జనాల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అస్తవ్యస్తంగా ఉన్న క్యూలైన్లు, పర్యవేక్షణ లోపం, అరకొర సదుపాయాలతో చుక్కలు కనిపించాయి. గత అనుభవాలను దృష్టిలో...






