దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆశ్రమం పునరుద్ధరణ
భారత ప్రభుత్వం భారీ విరాళం జొహన్నెస్బర్గ్: మహాత్మా గాంధీ దాదాపు వందేళ్ళ కిందట జొహన్నెస్బర్గ్లో ప్రారంభించిన టాల్స్టాయ్ ఆశ్రమ పునరుద్ధరణ కొనసాగుతోంది. గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం విరాళాలు ఇవ్వడంతో ఈ కార్యక్రమం వేగం పుంజుకుంది. ముఖ్య అతిథులుగా భారత...