News

News

హిందూ రాష్ట్ర భావన అనేది ఎవ్వరికీ వ్యతిరేకం కాదు… అది వర్గతత్వం కాదు.

ఏ జాతికైనా నిజమైన బలం సువ్యవస్తిమైన సమాజమే కానీ.. కేవలం దాని సైన్యాలు, నాయకులు కాదు. బలమైన సమాజం బలమైన సైన్యాలను ప్రభుత్వాలను సృష్టించగలుగుతుంది. భారత భూమిలో సువ్యవస్థితము, శక్తిమంతము అయిన సమాజాన్ని నెలకొల్పే కార్యాన్ని ఆరెస్సెస్‌ స్వీకరించింది. హిందూ రాష్ట్ర...
News

వ్యతిరేకదిశలో భూకేంద్ర మండలం.. భూమితో పోలిస్తే తగ్గిన భ్రమణ వేగం

భూమి తిరుగుతున్నట్టుగా భూ అంతర్భాగం తిరగడం లేదని అంటున్నారు పరిశోధకులు. భూమి కంటే తక్కువ వేగంతో, వ్యతిరేక దిశలో తిరుగుతున్నట్టు తాజాగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భూమి లోపల బంతిలా ఉండే భూ కేంద్ర మండలం(కోర్‌)...
ArticlesNews

మానవతా దర్శనం భగవద్గీత

ధర్మక్షేత్రమయిన కురుక్షేత్ర యుద్ధ రంగంలో యోగీశ్వరేశ్వరుడు, కృష్ణపరమాత్మ జగదైక ధనుర్ధారి, ధర్మరాజు సోదరుడు అర్జునునకు కలిగిన అజ్ఞాన తిమిరమును పటాపంచలు చేసేందుకు ఉదయింప జేసిన జ్ఞానప్రభయేగీత. ఎక్కడో భారతదేశంలో కృష్ణుడు తన బావమరది అర్జునుడిని యుద్ధానికి పురిగొలుపుతూ చెప్పిన కొన్నిమాటలు విశ్వానికంతటికీ...
News

చంద్రుడిపై వేగంగా గడుస్తున్న సమయం: నాసా

భూమితో పోల్చినప్పుడు చంద్రుడిపై సమయం వేగంగా గడుస్తున్నట్టు నాసా గుర్తించింది. నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ పరిశోధకులు చంద్రుడిపై సమయాన్ని అధ్యయనం చేసి.. భూమితో పోలిస్తే చంద్రుడిపై సమయం రోజుకు 0.0000575 సెకన్లు వేగంగా గడుస్తున్నట్టు తేల్చారు. చంద్రుడిపై గురుత్వాకర్షణ...
News

19న అరుణాచలంనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఈనెల 21న పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు గుంటూరు-2 డిపో మేనేజర్‌ అబ్దుల్‌ సలాం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌టీఆర్‌ బస్టాండ్‌ నుంచి 19న రాత్రి 9.15 గంటలకు బయల్దేరి...
News

యూట్యూబర్‌పై చర్యలకు టీటీడీ సిద్ధం

తిరుమలలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్‌ వీడియోలు తీసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఘటనపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. ఆకతాయిలపై చర్యలు తీసుకుంటా మని ప్రకటించింది. ఆకతాయిపై ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. తమిళనాడుకు...
ArticlesNews

ముస్లిమేతర పిల్లలను మదరసాలకు పంపించవద్దు’

ఇస్లాం మతబోధన కేంద్రాలైన మదరసాల్లో విద్యార్జనకు హిందువులు, ఇతర ముస్లిమేతరులు తమ పిల్లలను పంపించవద్దని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) అధ్యక్షుడు ప్రియాంక్ కనూంగూ విజ్ఞప్తి చేసారు. మదరసాల్లో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందనీ, పిల్లలను మతం మారుస్తున్న...
News

నేడు తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం..

ఒడిశా రాష్ట్రం పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం నేడు తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి, అందులోని...
ArticlesNews

గరిమెళ్ళ పాట.. స్వాతంత్ర్యోద్యమ బాట..

( జూలై 14 - గరిమెళ్ళ సత్యనారాయణ జయంతి ) ‘మా కొద్దీ తెల్లదొరతనం’ అంటూ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలను ఉర్రూతలూగించి ఉవ్వెత్తున ఎగసిపడిన ఉత్తుంగ ఉద్యమ తరంగం, దండాలు దండాలు భారతమాత వంటి గీతాలతో బ్రిటిష్ దొరలను గడగడలాడించాడు. తన...
1 1,151 1,152 1,153 1,154 1,155 2,479
Page 1153 of 2479