News

News

తిరుమలలో పెరిగిన రద్దీ

వారాంతపు సెలవుల వల్ల తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టైం స్లాటేడ్ దర్శన్ ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ ఆదివారం కొనసాగింది. ఉచిత సర్వదర్శనంకోసం క్యూ లైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లు,...
News

మేధో వికాసం మాతృమూర్తితోనే సాధ్యం

వ్యక్తుల మేధో వికాసం మాతృమూర్తితోనే సాధ్యమని చైతన్య తపోవనం పీఠాధిపతి మాతా శివ చైతన్య అన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని సంస్కృత భారతి సంస్థ రెండు రోజులపాటు జాతీయ స్థాయి అఖిల భారత బాల కేంద్ర శిక్షకుల ప్రశిక్షా కార్యక్రమం నిర్వహించింది. శిక్షణ...
ArticlesNews

దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సంఘ్‌లో చేరుతున్న యువత

జార్ఖండ్ లోని రాంచిలో జరిగిన అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మీడియాకు వివరించారు. దేశవ్యాప్తంగా మొత్తం 227 మంది కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారని, సమావేశంలో...
News

జమ్మూకశ్మీర్‌లో 30 ఏళ్లకు తెరచుకున్న ఆలయం

మూడు దశాబ్దాల తర్వాత జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉమా భగవతి అమ్మవారి ఆలయం తెరచుకుంది. కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సమక్షంలో ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనుల అనంతరం భక్తుల కోసం ఆలయాన్ని తెరిచినట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్‌...
ArticlesNews

తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రం రత్న భాండాగారం తలుపులను 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. జగన్నాథుని వెలకట్టలేని సంపద ఉన్న మూడో రహస్య గది తలుపులు.. అక్కడున్న మూడు తాళం...
ArticlesNews

‘ పరోపకారార్థం ఇదం శరీరం’

సర్వ జీవరాశుల్లో మనిషికి మాత్రమే విచక్షణాశక్తి ఉంది. మన ఆలోచనలు నీతి, నిజాయతీ దిశగా సాగితే దేవుడికి చేరువవుతాం. మన జన్మ పరులకు ఉపకారం చేసేందుకేనని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఎదుటివారికి మేలు చేస్తే వచ్చే ఆనందం స్వర్గవాసం కన్నా మిన్న. మంచి...
News

అడుగడుగో.. జగన్నాథుడు!

జగన్నాథ రథయాత్ర అనంతపురం వాసులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. ఇస్కాన్ అనంతపురం శాఖ ఆధ్వర్యంలో శనివారం బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడిని రథంపై కొలువుదీర్చి నగర వీధులలో ఊరేగించారు. రథయాత్ర సాగే దారులను మహిళలు, యువతులు రంగవళ్లికలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి...
News

శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా దర్శన, వసతి

దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము, వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్‌లైన్...
ArticlesNews

అద్భుతం.. అపురూపం మహానంది శిల్పసంపద

నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శిల్పసంపదను చూసిన భక్తులు మంత్ర ముగ్ధులవుతున్నారు. ప్రతి శిల్పం జీవకళతో ఉట్టిపడుతూ శిల్పుల పనితనానికి అద్దం పడుతోంది. ఏకశిలపై సరస్వతీదేవి, భూదేవి, శ్రీదేవి సహిత విష్ణుమూర్తి శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. పంచపడగలతో నాగబంధం, దశవతారాలు, రాణి...
News

తీరప్రాంతంలో ‘సాగర్‌ కవచ్‌’

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తీరప్రాంత భద్రతను అంచనా వేయడమే లక్ష్యంగా రెండు రోజులపాటు సాగర్‌కవచ్‌ నిర్వహించారు. ఈ వ్యాయామంలో ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, సీఐఎస్‌ఎఫ్‌, కస్టమ్స్‌, ఆర్పీఎఫ్‌, స్టేట్‌ పోలీస్‌, మైరెన్‌ పోలీస్‌, ఫిషరీస్‌, ఐబీ, పోర్ట్‌ అథారిటీస్‌ వంటి...
1 1,150 1,151 1,152 1,153 1,154 2,479
Page 1152 of 2479