ఒడిషా జాజ్పూర్ జిల్లా రత్నగిరిలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) జరుపుతున్న తవ్వకాల్లో విలువైన అవశేషాలు లభించాయి. పురాతన బౌద్ధ కళాఖండాలు, ఆ ప్రాంతం ఒకప్పుడు...
దేవస్థాన భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్(ఆర్జేసీ) ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పామూరు మండల కేంద్రమైన...
భారతీయ ప్రాచీన భాషలు, సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత విద్యాభవన్లోని నందలాల్ నువాల్ సెంటర్ ఆఫ్...
ఇటలీకి చెందిన ముగ్గురు మహిళలు సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సమావేశమయ్యారు. మహా కుంభమేళాలో జరిగిన తమ అనుభవాలను యోగితో పంచుకున్నారు. మహా కుంభమేళా కేవలం మతపరమైనదే...