News

News

కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్‌ శాటిలైట్లు

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ కు చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. అది గురువారం ప్రయోగించిన 20 స్టార్‌లింక్‌ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయి. స్పేస్‌ ఎక్స్‌ కూడా దీన్ని ధ్రువీకరించింది. ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న పొరపాటే...
News

బుద్ధగయలో బయల్పడుతున్న పురావస్తు సంపద

బిహార్‌లోని బుద్ధగయలో మహాబోధి ఆలయం కింద అపూర్వ పురావస్తు సంపద ఉందని భూతల సర్వేలు, ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. బిహార్‌ వారసత్వ వికాస సంఘం, బ్రిటన్‌లోని కార్డిఫ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కలసి ఈ అధ్యయనం నిర్వహించారు....
ArticlesNews

అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం అందించడమే ధ్యేయంగా….

ఉత్తర పదేశ్లోని గోరఖ్ పూర్ లో షహబ్ంజ్ ప్రాంతం. అది ముస్లింలు అధికంగా ఉండే ప్రదేశం. పాములా మెలికలు తిరిగి ఉండే కొన్ని రహదారుల వెంట నడిచి వెళితే మొత్తానికి ఆ ప్రచురణ సంస్థ దర్శనమిస్తుంది. అదే గీతా ప్రెస్. చుట్టూ...
News

దర్గాలో తొక్కిసలాట.. వృద్ధుని మృతి

ఉత్తర ప్రదేశ్ జలేసర్‌లో బడే మియా- చోటే మియా దర్గాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆషాఢమాసంలోని మూడో శనివారం ఇక్కడ శని జాతర నిర్వహిస్తుంటారు. ప్రతీసారి మాదిరిగానే ఈసారి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం ఇక్కడికి తరలివచ్చారు. వీధుల్లో...
ArticlesNews

తరింపజేసే తీర్థయాత్రలు

ఆధ్యాత్మిక సాధనా సోపానంలో తీర్థయాత్ర అనేది తొలిమెట్టు లాంటిది. మనసును పరమాత్ముడు, పారమార్థికత వైపు మరలించేందుకు పుణ్యయాత్రలు ఎంతగానో ఉపకరిస్తాయి. లౌకిక ఆలోచనల నుంచి పారలౌకిక చింతన దిశగా పురోగమించటమే తీర్థయాత్రల పరమ ఉద్దేశం. ‘తీర్థయాత్రలు, దివ్యక్షేత్రాల సందర్శన యుక్తవయసులోనే చేయాలి....
ArticlesNews

ఖండాంతరాల ఖ్యాతి.. శిల్ప కళారీతి

నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ శిల్పుల కీర్తి ఖండాంతరాలు దాటుతోంది. వారి చేతుల్లో రూపుదిద్దుకున్న శిల్పాలు మన రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా వరకు ప్రతిష్ఠకు సిద్ధమవుతున్నాయి. వారి చేతుల్లో రూపుదిద్దుకున్న దేవతామూర్తుల విగ్రహాలకు ఇతర దేశాల్లోనూ పూజాధికాలు అందుకుంటున్నాయి. 40...
News

చంద్రగిరి కోట సమీపంలో బయటపడ్డ పురాతన కట్టడం

చిత్తూరు జిల్లాలోని చారిత్రక చంద్రగిరి రాయలవారికోట సమీపంలో ప్రాచీనమైన రాతి కట్టడం బయటపడింది. రాయలవారికోటకు పడమర దిశలోని మండపానికి ఎడమ వైపున షేక్‌ ముజీబ్‌కు సుమారు రెండెకరాల మామిడితోట తమ వంశపారంపర్యగా సంక్రమిస్తోంది. రైతు ముజీబ్‌ తోటలో ముళ్ల పొదళ్లు, ఎత్తుపళ్లాలను...
News

అమర్ నాథ్ యాత్రలో భక్తుల కోలాహలం…

అమర్‌నాథ్‌లో దేవదేవుడైన పరమశివుడిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి అమర్ నాథ్ యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అమరనాథుణ్ణి ఆదివారం నాడు 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం నాటికే  2,93,929 మంది భక్తులు...
News

సముద్రగర్భంలో రామసేతు వంతెన నిజమే

భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని.. నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్‌-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. భారత్,...
News

జనబాహుళ్యంలోకి మరిన్ని అన్నమయ్య కీర్తనలు

పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన 32 వేల సంకీర్తనలలో కొన్ని వేల సంకీర్తనలు మాత్రమే పరిష్కరించబడ్డాయని.. ఇంకా అపరిష్కృతంగా ఉన్న సంకీర్తనలను పరిష్కరించి జన బాహుళ్యంలోకి తీసుకురావాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు అధికారులను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా...
1 1,149 1,150 1,151 1,152 1,153 2,479
Page 1151 of 2479