News

ArticlesNews

వీర బొబ్బిలి కోటలో.. వీణ బొబ్బిలి పాట

తెలుగునాట వీణ అంటే అంతా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని బొబ్బిలి వైపే చూస్తారు. అక్కడ తయారయ్యే వీణల ప్రత్యేకత అలాంటిది మరి. వీణ ధ్వని, స్పష్టత ఎక్కువగా ఉండేలా తీగలు ని­ర్మించడం వల్ల బొబ్బిలి వీణలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. తంజావూరు...
Newsvideos

సేవ కోసమే ఆర్.ఎస్.ఎస్.

వాయనాడ్‌లోని చురల్‌మల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుకొచ్చిన సేవా భారతి, వాయనాడ్‌లోని చురల్‌మలలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. NDRFతో కలిసి సేవా భారతి స్వయంసేవకులు సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యారు....
News

కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు

తెలుగువారి ప్రాచీన నృత్యం కూచిపూడి. పూర్వకాలం నుంచి అందరిని మెప్పించిన ఈ నాట్యం తరువాతి కాలంలో ఆదరణ కోల్పోతూ వస్తోంది. ప్రాచీనకాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ నృత్యంపై మళ్లీ ఇప్పటి యువతరం ఆసక్తి పెంచుకుంటోంది. ఎందరో యువతీయువకులు ప్రత్యేకశ్రద్ధతో నేర్చుకుని...
News

అనంతనాగ్‌లో కాలిబూడిదైన కశ్మీరీ హిందువుల ఇళ్లు… కుట్ర కోణం ఉందని అనుమానాలు

అనంతనాగ్‌లోని మట్టన్‌లో కశ్మీరీ హిందువుల ఇళ్లు అకాస్మాత్తుగా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇలా పూర్తిగా ఐదు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు....
News

విపత్తు నుంచి యజమాని కుటుంబాన్ని కాపాడిన గోమాత

వయనాడ్‌లో వరద విలయం నుంచి యాజమాని కుటుంబాన్ని గోమాత కాపాడింది. చూరాల్‌మలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నాటక చామరాజనగర్‌కు చెందిన వినోద్ కుటుంబంతో కలిసి చూరాల్ మలలో నివాసం ఉంటున్నాడు. వినోద్ భార్య ప్రవిద కొద్దిరోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. మిగిలిన...
News

‘మతసంస్థల ఒత్తిళ్ళతో అక్రమ ఆక్రమణలను తొలగించకపోవడమే వయనాడ్ విలయానికి కారణం’

కేరళ వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం వందలమంది ప్రజల ప్రాణాలు హరించింది. అయితే ఆ విపత్తు ప్రకృతి సహజమైనది కాదనీ, మానవ నిర్లక్ష్యమేనని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటు సాక్షిగా కుండబద్దలుకొట్టారు. వయనాడ్ ఎంపీ అయి ఉండీ, రాహుల్ గాంధీ ఆ...
News

పంచ పరివర్తన్ తో సమాజంలో చక్కని మార్పులు తధ్యం

* శ్రీ సరస్వతి విద్యాపీఠం వర్షారంభ సమావేశాలు సమాజంలో బలమైన పురోగతి సాధించాలి అంటే పంచ పరివర్తన్ ను అమలు చేయాలని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం సమాజంలోని పౌరులంతా ఈ...
News

టీటీడీలో హిందూయేతర ఉద్యోగి… సోషల్ మీడియాలో ఫోటో వైరల్…!

తక్షణమే విచారణ జరిపి వివరణ ఇవ్వాలంటున్న హిందూసంఘాలు కలియుగ దైవం శ్రీ వేంకటేశుడు కొలువైన తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ కొన్నేళ్ళుగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పరిధిలోని వివిధ శాఖల్లో హిందూయేతర మతాలకు సంబంధించిన వారిని ఉద్యోగులుగా...
News

సంఘ్ విశ్వసనీయత నిష్కళంకమైనది: రాజ్యసభలో ఉపరాష్ట్రపతి

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం పెద్దలసభలో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నారు. దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే అటువంటి సంస్థను చూసి ప్రతీఒక్కరూ...
1 1,119 1,120 1,121 1,122 1,123 2,479
Page 1121 of 2479