News

ArticlesNews

ప్రజల రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం

( అక్టోబర్ 15 -అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ జయంతి ) ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ అక్టోబర్ 15, 1931న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆయన భారత...
News

రోహింగ్యా ముస్లింల దౌర్జన్యం

హర్యానాలోని మేవాత్ ప్రాంతంలో రోహింగ్యా ముస్లింలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఆ ప్రాంతాన్ని తమకు అడ్డాగా మార్చుకొని, అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మొవాత్ ప్రాంతంలోని నుహాన్‌లో బయటి నుంచి అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు చాలా సంఖ్యలో వున్నారు. అక్రమంగా...
News

కెనడా ప్రధానిపై భారత్‌ ఆగ్రహం

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌ -కెనడా మధ్య దౌత్య పరమైన వివాదం రాజుకుంది. కెనడా దౌత్యవేత్తకు భారత్‌ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ కార్యాలయానికి కెనడా అధికారి స్టీవర్ట్‌ వీలర్‌ సమన్లను అందుకున్నారు. నిజ్జర్‌ హత్య...
News

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలకు స్వీడిష్ అకాడమీ నొబెల్ పురష్కారం ప్రకటించింది. దేశాల మధ్య సంపదలో అంతరాల మధ్య వ్యత్యాసాలపై పరిశోధనలకు గాను డారెన్ ఏస్‌మోగ్లు, జేమ్స్ ఎ.రాబిన్‌సన్, సైమన్ జాన్సన్‌లకు ఈ పురష్కారం అందించనున్నారు. 2023లో...
ArticlesNews

మహాకుంభమేళాకు 34 దేశాల దౌత్యవేత్తలకు ఆహ్వానాలు

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే యేడాది జరగబోయే మహాకుంభమేళాలో పాల్గొనాలంటూ 34 దేశాల దౌత్యవేత్తలకు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆహ్వానాలు అందజేసింది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగే మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటి. లక్షలాది...
ArticlesNews

సిరులతల్లి సిరిమానోత్సం.. చూసొద్దాం రా రండి

ఒకప్పుడు గ్రామదేవత. ఇప్పుడామె ప్రజలందరి దేవత.విజయనగరం పైడితల్లి కీర్తి ఎల్లలుదాటింది. పసిడితల్లి కరుణా కటాక్షాల కోసం ఎక్కడెక్కడి నుంచో సిరిమాను పండగ నాటికి విజయనగరం చేరుకుంటారు. సిరిమాను రథం ఊరేగింపు ప్రారంభమయ్యేసరికి మూడులాంతర్లు, రాజా బజారు, కోట కూడలికి చేరుకుంటారు. పూజారి...
News

తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాల రద్దు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో తిరుమలలో భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల తయారీ కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం -టిటిడి కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు.తిరుమలో విపత్తు నిర్వహణ ప్రణాళికపై టిటిడి అధికారులతో...
ArticlesNews

భూముల ఆక్రమణకు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలపై నిరసన

కేరళలోని మునంబం బీచ్ వద్ద భూమిని లాగేసుకోడానికి వక్ఫ్‌బోర్డ్‌ చేస్తున్న ప్రయత్నాల మీద తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలు, హిందూ సంస్థలు వక్ఫ్ బోర్డ్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బీచ్ దగ్గరి ప్రభుత్వ భూమి స్థితి గురించి వక్ఫ్ బోర్డ్...
News

దుర్గా నిమజ్జనం ఊరేగింపు మీద రాళ్ళదాడి, పోలీసులు సహా డజనుమందికి గాయాలు

బిహార్‌లోని సీతామఢి జిల్లా బెల్‌సండ్‌ గ్రామంలో శరన్నవరాత్రుల ముగింపు తర్వాత దుర్గామాత మూర్తి నిమజ్జనం సందర్భంగా శనివారం సాయంత్రం ఊరేగింపు చేపట్టారు. ఆ ఊరేగింపు మీద కొంతమంది దుండగులు రాళ్ళురువ్వి దాడిచేసారు. ఆ సంఘటనలో పోలీసులు సహా డజను మంది గాయపడ్డారు....
News

విద్రోహచర్య కారణంగానే భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం !

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో అక్టోబర్‌ 11న జరిగిన మైసూర్‌–దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక విద్రోహుల కుట్ర దాగి ఉందని ముగ్గురుసభ్యుల రైల్వే సాంకేతిక బృందం అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన చోట పట్టాలకు ఎలాంటి బోల్ట్‌లు లేకపోవడం, పట్టాలను...
1 1,051 1,052 1,053 1,054 1,055 2,479
Page 1053 of 2479