ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు
హిందూ ఆలయాలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా తెలంగాణ సహా పలు చోట్ల అమ్మవారి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. తాజాగా రాష్ట్రంలో ఓ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ములకలచెరువు ప్రాంత పరిధిలోని శ్రీ...









