News

News

దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపుపై దాడి

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపులో హింస చెలరేగింది. ఒక వర్గానికి చెందినవారు రాళ్లు రువ్వడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు...
News

బోయకొండ గంగమ్మ ఆలయానికి ఐసీఎల్ సర్టిఫికెట్

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లెలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం ఇంటిగ్రల్ సర్టిఫికెషన్ లిమిటెడ్ (ఐసీఎల్) సర్టిఫికెట్ ను ఆ సంస్థ సీఈవో రామలక్ష్మి, డైరెక్టర్ సాయిశ్రీనివాస్ నుంచి అందుకున్నట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. ఆలయంలో నిర్వహించే పుష్ప...
ArticlesNews

మన సెక్యులరిజం

సెక్యులరిజం అన్న మాట వినగానే సాధారణ ప్రజానీకం బూతుపదం విన్నట్టు ముఖం చిట్లించుకునేటట్టు చేసిన ఘనత భారత ప్రతిపక్షాలది. సెక్యులరిజం అంటే దగాకు పర్యాయపదంగా మార్చేసిన ఘనత కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు చెరిసగం దక్కుతుంది. ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగించడానికి చాలా పార్టీలు...
ArticlesNews

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌.. భారతీయ జీవన దర్శిని

హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించటం ఆశయంగా డాక్టర్‌ కేశవ బలిరాం హెడ్గేవార్‌ (డాక్టర్‌ జీ) 1925లో విజయ దశమి రోజున...
News

మదర్సా బోర్డులను మూసేయండి.. నిధులు ఆపేయండి : NCPCR సిఫార్సులు

జాతీయ బాలల హక్కుల కమిషన్ (NCPCR) మదర్సా బోర్డుల విషయంలో కీలక సిఫార్సులు చేసింది. అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వున్న మదర్సా బోర్డులను మూసేయాలని సిఫార్సు చేసింది. అలాగే వాటికి నిధులను కూడా ఆపేయాలని పేర్కొంది. ఈ మేరకు...
News

బంగ్లాదేశ్ లో హిందూ జర్నలిస్ట్ దారుణ హత్య..

బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఓ వైపు దుర్గాదేవి మండపాల్లోకి చొరబడి ఇస్లామిక్ పాటలు, బలవంతంగా ఖురాన్ పఠనం లాంటివి ఓ వైపు ఛాందసులు చేస్తూనే వున్నారు. ఇవన్నీ మరిచిపోకముందే మరో ఘటన జరిగింది. తాజాగా అక్కడి ఇస్లామిక్...
News

కొండప్రాంతాల్లో భారత సైన్యానికి జంతువుల సాయం

కొండప్రాంత సరిహద్దులో భద్రత, ఇతర అవసరాల కోసం భారత సైన్యం జంతువుల సేవలను ఉపయోగించేందుకు సిద్ధమైంది. లద్ధాఖ్‌లో ప్రతికూల వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం, పహారా కాసేందుకు, సామగ్రి తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. లేహ్‌లోని డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్...
News

బద్రీనాథ్ ఆలయం మూతపడేది ఎప్పుడంటే..?

బద్రీనాథ్ ఆలయం ప్రవేశ ద్వారాలను నవంబర్ 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూతవేయనున్నట్టు ఆలయ కమిటీ శనివారంనాడు తెలిపింది. ఆలయ సంప్రదాయం ప్రకారం విజయదశమి పర్వదినం నాడు ఆలయ మూసివేత తేదీ, సమయానికి సంబంధించిన మూహూర్తాన్ని నిర్ణయిస్తుంటామని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ...
News

108 దేశాలు.. 12 వేలమంది బాలికలు.. చంద్రయాన్‌-4 ఉపగ్రహం తయారీకి శిక్షణ!

అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఏరోస్పేస్‌ అంకురసంస్థ ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో ‘చంద్రయాన్-4’ మిషన్‌లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా.. 108 దేశాలకు చెందిన 12 వేలమంది బాలికలకు అంతరిక్ష...
News

దర్శన సమయం పొడిగించిన శబరిమల దేవస్థానం

శబరిమల అయ్యప్ప దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దర్శన సమయం...
1 1,052 1,053 1,054 1,055 1,056 2,479
Page 1054 of 2479