News

ArticlesNews

దైవిక శక్తులు నిండిన పూర్ణిమ

నేడు ఆశ్వయుజ పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ చాలా ప్రత్యేకమైంది. దైవిక శక్తులు నిండి ఉన్న ఈ రోజున అమ్మవారి ఆలయాల్లో ఆరాధనలు వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్వయుజ పూర్ణిమ లక్ష్మీ దేవి జన్మ తిథి అని పురాణాలు చెబుతున్నాయి. అంటే సాగర మథనంలో...
News

ముగిసిన బన్ని ఉత్సవాలు

రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న కర్నూలు జిల్లా దేవరగట్టు దసరా బన్ని ఉత్సవాలు బుధవారం ముగిశాయి. దేవరగట్టులో కంకణ విసర్జన అనంతరం కాడసిద్ధప్ప మఠంలో ఉంచిన ఉత్సవ మూర్తులకు ఆలయ పూజార్లు మహామంగళారతి, అభిషేకలు ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొరవయ్యలు...
News

కళ్ళు తెరిచిన న్యాయదేవత

బ్రిటిష్‌ వలసపాలన నాటి కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడిన ప్రస్తుత తరుణంలో న్యాయదేవతకు సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త రూపునిచ్చింది. ఖడ్గధారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించారు. చట్టానికి కళ్లు లేవు అనే పాత...
News

మసీదు లోపల జైశ్రీరాం నినాదంతో మత భావాలు దెబ్బతినవు : కర్నాటక హైకోర్టు

మసీదు లోపల జై శ్రీరామ్ అన్న నినాదాలు చేసినందుకు నమోదైన క్రిమినల్ కేసును కర్నాటక హైకోర్టు కొట్టేసింది. మసీదులో జై శ్రీరాం అని నినాదాలు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 295ఏ కింద నేరం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసును కొట్టేసింది.ఈ ఘటన...
News

ఛాందసుల రాక్షసత్వం

యూపీలోని బహ్రూరాయిచ్ లో దుర్గాదేవి నిమజ్జంన సందర్భంగా ముస్లిం ఛాందసులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఓ హిందూ యువకుడు మరణించాడు. అయితే.. ఈ మరణంపై అత్యంత సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. మరణించిన గోపాల్ మిశ్ర గోళ్లన్నీ...
News

గోష్పాద క్షేత్రంలో గోదావరిహారతి

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి ఉత్సవంలో భాగంగా నవంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించే గోదావరి మహా నీరాజనం, మహా హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆర్డీవో సుస్మిత రాణి తెలిపారు....
News

గర్భా సంగీతాన్ని వింటున్న ఆరెస్సెస్ కార్యకర్తపై ముస్లిం ఛాందసుల దాడి

గుజరాత్ లో అనూహ్య సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ స్వయంసేవక్ తన కారులో గర్భా సంగీతాన్ని వింటున్నందుకు ఛాందసులు దాడి చేశారు. ఈ ఘటన జంఖంభాలియాలోని మదీనా మసీదు చౌక్ లో జరిగింది. ఇస్లాం ఛాందసులైన లాలాషేక్, రుస్తమ్ తో సహా...
ArticlesNews

కుటుంబ విలువలు

కుటుంబ ప్రభోధన్ భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ధర్మాచరణకు కుటుంబ వ్యవస్థ మూలస్తంభం. అటువంటి కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం ఒక జాతిగా ఇన్ని సంవత్సరాలు నిలబడేం దుకు మూలస్తంభం...
News

14 ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన నేపాల్‌ యువకుడు

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 14 పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నేపాల్‌కు చెందిన నిమా రింజి షెర్పా(18) రికార్డు సృష్టించారు. గతవారం ఈ యువకుడు చైనాలోని 8,027 మీటర్ల (26,335 అడుగుల) ఎత్తైన షిషపంగ్మా పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో 8,000...
ArticlesNews

వివేకానంద, అంబేద్కర్ ను అవమానించిన ఎస్ఎఫ్ఐ… బాత్రూమ్ లో పోస్టర్లు

తెలంగాణ హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్ధులు తమ నీచత్వాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్ఎస్‌ను అవమానించాలనే దురుద్దేశంతో… స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్‌ల బొమ్మలతో కూడిన సంఘ్‌ ప్రచార పోస్టర్లను యూనివర్సిటీ హాస్టల్‌లోని...
1 1,047 1,048 1,049 1,050 1,051 2,479
Page 1049 of 2479